CM KCR And CM Jagan : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు హెలికాఫ్టర్లో మేడిగడ్డకు బయల్దేరనున్నారు కేసీఆర్. మేడిగడ్డ ఆనకట్ట వద్ద...
Statue Of Unity అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ(ఐక్యతా విగ్రహం)వద్దకే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం(జనవరి-17,2021)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. రెండేళ్ల క్రితం ఓపెన్ చేసిన...
UK PM Boris Johnson postpones India visit due to coronavirus crisis బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన వాయిదాపడింది. ప్రస్తుతం బ్రిటన్ లో కొత్త రకం కరోనా బీభత్సం సృష్టిస్తున్న...
High tension in Ramateertham : విజయనగరం జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. రామతీర్థంలో పర్యటించేందుకు టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతల పోటీ పడుతున్నారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం చేరుకోనున్నారు. అటు...
Congress MLA Komatireddy Rajagopalreddy Will join BJP : తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన తిరుమల...
Army chief General Naravane visits forward areas ఆర్మీ చీఫ్ ఎమ్ఎమ్ నరవాణే ఇవాళ(డిసెంబర్-23,2020) తూర్పు లడఖ్ లోని అత్యంత ఎత్తైన రేచిన్ లా సహా పలు ఫార్వార్డ్ ఏరియాలను సందర్శించారు. ఫార్వార్డ్ ఏరియాల్లో...
PM At Delhi Gurdwara ఢిల్లీలోని చారిత్రక గురుద్వారా రకాబ్గంజ్ సాహిబ్ను ఆదివారం(డిసెంబర్-20,2020)ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్శించారు. సిక్కుల తొమ్మిదో గురువు ‘గురు తేగ్ బహదూర్’ కి మోడీ ఈ సందర్భంగా నివాళలర్పించారు. ఆయన త్యాగాలను...
Bandi Sanjay criticizes MIM and TRS : హైదరాబాద్ కు ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల నుంచి విముక్తి కల్పిస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ వల్ల హైదరాబాద్...
Permission for elderly and children to visit Thirumala Srivari : వృద్ధులు, పిల్లల దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తగిన జాగ్రత్తలో వారంతా శ్రీవారి దర్శనానికి రావచ్చని ప్రకటించింది. కరోనా కారణంగా...
Pending e-challan : ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయా ? ఇంకా కట్టలేదా ? అయితే..ట్రాఫిక్ పోలీసులు తర్వలోనే మీ ఇంటి తలుపు తట్టనున్నారు. పెండింగ్ లో ఉన్న చలాన్ల ఫీజులను వసూలు చేసేందుకు...
minister All anani visit mysterious illness Victims : ఏలూరులో అంతుపట్టని వ్యాధితో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన వారిని మంత్రి ఆళ్లనాని పరామర్శించారు. అనంతరం తాజా పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆస్పత్రిలో చేరిన...
pawan kalyan visit nivar harricane hit areas : నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు చేపట్టిన పవన్ యాత్ర చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొనసాగింది.. తొట్టంబేడు మండలం పొయ్యి గ్రామంలో పవన్...
UK PM “Keen On Visiting India” జనవరిలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు రాబోతున్నట్లు సమాచారం. 2021 గణతంత్ర దినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధానమంత్రి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గత...
pawan kalyan Nivar cyclone affected areas : నివార్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో తుపాను బాధితుల కడగండ్లను తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుంచి పర్యటన...
PM Modi visit Bharat Biotech : ప్రధాని మోడీ వ్యాక్సిన్ టూర్ కొనసాగుతోంది. ప్రధాని మోడీ భారత్ బయోటెక్ ను సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సమీక్షిస్తున్నారు. కోవాగ్జిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని...
Modi’s focus on corona vaccine : 10 నెలలకు పైగా ప్రాణాలు తీస్తున్న కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఫార్మా కంపెనీలు చేయని ప్రయత్నాలు లేవు. ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. కానీ.. ప్రయోగాలు...
prime ministers hyderabad tour : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈనెల 28న శనివారం హైదరాబాద్ రానున్నారు. భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో పాల్గొననున్నారు. భారత్ బయోటెక్లో తయారవుతున్న తొలి భారతీయ కరోనా...
Bandi Sanjay fire over CM KCR : బీజేపీపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు....
Mike Pompeo, Secretary Esper arrive in India మంగళవారం న్యూఢిల్లీలో జరిగే మూడవ యూఎస్-ఇండియా 2 + 2 ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి(విదేశాంగ మంత్రి)మైక్ పాంపియో, రక్షణ కార్యదర్శి మార్క్...
Yadadri Temple : తుది దశకు చేరుకున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానాలయ పనులు పూర్తికాగా.. తుది దశ పనుల్లో భాగంగా ఆలయానికి మెరుగులు దిద్దుతున్నారు. ప్రధానాలయం పక్కనే...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..యాదాద్రి పర్యటనకు సిద్ధమయ్యారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఆయన యాదాద్రి క్షేత్రానికి వెళ్లనున్నారు. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు రోడ్డు...
జులై నెలలో మొదటి విడతలో భాగంగా ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు గురువారం(సెప్టెంబర్-10,2020)అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. సెప్టెంబర్ 10న హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి...
ఖైరతాబాద్ గణనాథుడు ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా కొలువు దీరాడు. గణనాథుడికి కండువ, గరక మాల, జంజెం, పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం సమర్పించింది. ఆంధప్రదేశ్లోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ వారు ప్రత్యేకంగా తయారు చేసిన...
ఏపీ సీఎం జగన్ రేపు శ్రీశైలం వెళ్లనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నెల 25న జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీపై కూడా అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు...
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం (ఆగస్టు 14, 2020) ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు,...
తూర్పు లడఖ్ సరిహద్దులో చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే మంగళవారం లఢక్ లో పర్యటించారు. తూర్పు లడఖ్ లో రెండు రోజుల పర్యటన కోసం...
భారత్ – చైనా సరిహద్దులో ఉన్న గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండనుంది. ఆ వీరుడి కుటుంబానికి భరోసా ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్....
కర్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సోమవారం (జూన్ 22, 2020) సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి శనివారం (జూన్ 20, 2020) కర్నల్ సంతోష్బాబు నివాసానికి వెళ్లి...
తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్ 8న ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. మంగళవారం (జూన్ 2, 2020) మీడియాతో ఆయన మాట్లాడుతూ మూడు రోజులు సామాజిక దూరం పాటిస్తూ టీటీడీ...
ప్రముఖ నటుడు, తమిళ స్టార్ తలా అజిత్, సతీమణి షాలినీతో కలిసి ఆసుపత్రికి వెళ్లడం అక్కడ హాట్ టాపిక్ అయ్యింది. ముఖాలకు మాస్క్ లు కట్టుకుని ఆసుపత్రికి వచ్చిన వెళుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. నగరంలోని...
సీతానగరం మండలం రఘుదేవపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి లోకేష్ వెళ్లారు. తొర్రేడు కాలువ దగ్గర ఆయనకు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. ర్యాలీగా బయలుదేరిన లోకేష్కు.. వైసీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. మునికూడలి గ్రామం దగ్గర వందమంది...
రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)ఉదయం అహ్మదాబాద్ లో అడుగుపెట్టిన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్….అహ్మదాబాద్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ప్రదర్శించారు. అనంతరం స్టేడియంలో హాజరైన 1లక్షా 25వేలమందిని ఉద్దేశించి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సోమవారం(ఫిబ్రవరి-24,2020)సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అడుగుపెట్టారు. ఆగ్రాలో అడుగుపెట్టిన అగ్రరాజ్యపు అధ్యక్షుడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ స్వాగతం పలికారు. భార్య మెలానియాతో కలిసి...
రెండురోజుల ట్రంప్ భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సోమవారం(ఫిబ్రవరి-24,2020)భారత్ లో అడుగుపెడుతున్నారు ట్రంప్. ఈ రెండురోజుల ట్రంప్ పర్యటన కోసం భారత ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు...
ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు మరికొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. సోమవారం(ఫిబ్రవరి-24,2020)మధ్యాహ్యాం అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కొన్ని గంటలపాటు కొనసాగనుంది. అహ్మదాబాద్ లో రోడ్ షో తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి కొత్తగా...
వాణిజ్యంపై అధిక సుంకాలతో భారతదేశం అమెరికాను గట్టిగా కొడుతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నారు. తన మొదటి భారత పర్యటనకు రెండు రోజుల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అమెరికా...
రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. అయితే ట్రంప్ తో పాటుగా ఆయన కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరీద్ కుష్నర్ కూడా ఢిల్లీలో అడుగుపెడుతున్నట్లు సమాచారం. అమెరికా...
ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆయన నివాసంలో ఇవాళ(ఫిబ్రవరి-20,2020) రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు కలిశారు ప్రధానిని కలిసిన వారిలో ట్రస్టు అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ కూడా ఉన్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో గతేడాది నవంబర్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని మొతేరా స్టేడియంలో ట్రంప్ విడిది కోసం భారీ
ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టుల్లోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుని రిజర్వాయర్లను నింపుతూ.. గోదావరి నీళ్లు చుక్క కూడా వృథా పోకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లదే అని సీఎం కేసీఆర్ తెలిపారు.
కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పవన్ పర్యటనను అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు అంటున్నారు.
ఇండియన్ తమ దేశానికి వస్తున్నారా..అయితే..ముందుగా రూ. 1200 చెల్లించాల్సిందేనంటోంది భూటాన్. ఇందుకు దిగువ సభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఈ నిబంధన ఇప్పటి నుంచి మాత్రం కాదు. జులై నుంచి అమల్లోకి వస్తుందని...
యూరప్ దేశాల్లో పర్యటనకు వెళ్లేందుకు ఫ్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీ బడ్జెట్ ను కొంచెం పెంచుకోవాల్సిందే. ఇకపై యూరప్ పర్యటన కొంచెం ఖరీదు కానుంది. అదే సమయంలో వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయ గడువు...
కేంద్ర వైద్య బృందం నేడు హైదరాబాద్ కు రానుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నగరంలోని ఫీవర్, గాంధీ, చెస్ట్ ఆస్పత్రులను కేంద్ర బృందం పరిశీలించనుంది.
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ త్వరలో భారత్ కు రాబోతున్నారా? భారత ప్రభుత్వం ఆయనను ఆహ్వానించనుందా? భారత ప్రధాని మోడీతో ఇమ్రాన్ సమావేశం కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి. ఈ...
రాజధాని రైతుల కోసం తాము సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2020, జనవరి 15వ తేదీ . రాజధానిని పరిరక్షించుకొనేందుకు రైతులు, మహిళలు 2020, జనవరి 15వ తేదీ బుధవారం...
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అవిశ్వాస తీర్మానం భయపెడుతోంది. డొనాల్డ్ ట్రంప్ను దిగువ సభ అభిశంసించిన సంగతి తెలిసిందే. సెనేట్లోనూ అభిశంసన
బాలీవుడ్ నటి దీపిక పదుకొణే జేఎన్ యూ విజిట్ పై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. విద్యార్థులపై దాడి ఘటన తర్వాత గత వారం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె వారికి మద్దతు తెలిపారు. క్యాంపస్కు వెళ్లి...
జేఎన్ యూలో జరిగిన దాడుల్లో గాయపడిన విద్యార్ధులను పరామర్శించిన బాలీవుడ్ నటి దీపికా పదుకునేపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తుక్డే తుక్డే గ్యాంగులకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్న దీపికా పదుకొనె స్వేచ్ఛను తప్పుబట్టలేమంటూ...
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే జేఎన్ యూ విజిట్ పై బీజేపీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీపాకా నటించిన చపాక్ సినిమాను బహిష్కరించాలంటూ బీజేపీ నాయకులు తమ కార్యకర్తలకు కూడా...