Jio tops in download speed మరోసారి వేగవంతమైన మొబైల్ నెట్ వర్క్ గా రిలయన్స్ జియో నిలిచింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది మొబైల్ యూజర్లకు సేవలందిస్తున్న రిలయన్స్ జియో…19.3 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్తో...
Vodafone Idea MD & CEO రవీందర్ టక్కర్ మూడేళ్ల వరకు ఎలాంటి జీతం తీసుకోకుండా పని చేయాల్సి ఉంటుంది. ఆయనకు జీతం చెల్లించకూడదని కంపెనీ ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. టక్కర్ కు సంబంధించిన ప్రయాణం,...
చాలా మంది వొడాఫోన్ యూజర్లు ట్విట్టర్లో రూ.99 పోయినాయంటూ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. మంగళవారం అకౌంట్ హోల్డర్లు తమ అకౌంట్ లో నుంచి ఇంటర్నేషనల్ రోమింగ్ ఛార్జీలు అంటూ డబ్బులు కట్ చేశారు. లాక్డౌన్ కారణంగా...
సెల్ ఫోన్ వినియోగ దారుల జేబులకు త్వరలో చిల్లు పడనుంది. దేశీయ టెలికం కంపెనీలు సెల్ ఫోన్ డేటా చార్జీలు పెంచే యోచనలో ఉన్నాయి…. టెలికం రంగంలోకి జియో వచ్చినప్పుడు ఇచ్చిన ఫ్రీ ఆఫర్లతో పూర్తిస్ధాయిలో...
టెలికాం కంపెనీలకు కేంద్రప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)రాత్రి 11:59గంటల లోపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 92వేల కోట్ల రూపాయల అడ్జెసెంట్ గ్రాస్ రెవెన్యూ(AGR)బాకీలను చెల్లించాలని కేంద్రప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. భారతీ ఎయిర్ టెల్,...
ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా, రిలయన్స్ కంపెనీలకు సుప్రీంకోర్టులో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. సదరు టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు 1.47 లక్షల కోట్ల బాకీ చెల్లించకపోవడాన్ని సుప్రీం తప్పుపట్టింది. ఈ మేరకు అడ్జెసెంట్...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వొడాఫోన్ నెట్వర్క్కు షాక్ ఇచ్చింది. టెలికాం కంపెనీ Vodafone m-pesa సర్టిఫికెట్ ఆఫ్ ఆథరైజేషన్ (సీవోఏ)ను రద్దు చేసింది. కంపెనీయే స్వచ్ఛందంగా సర్టిఫికేట్ను వెనక్కి తిరిగి ఇచ్చేయడమే ఇందుకు ప్రధాన...
టెలికాం రంగంలో కంపెనీలు కొత్త కొత్త ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ప్రధానంగా ఈ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న Jioను ఢీకొట్టడానికి పలు సంస్థలు కొత్త కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో Vodfone ఒకటి. తాజాగా కొత్త ప్లాన్స్ను...
ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్లు తీసుకొచ్చింది. రూ.279, రూ.379 ధరలతో ఈ ప్లాన్లు తెచ్చింది. రూ.279తో రీచార్జ్ చేసుకుంటే సొంత నెట్వర్క్ సహా ఇతర
దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ వినియోగదారులకు నూతన సంవత్సరం ప్రవేశించే వేళ షాకిచ్చింది. ప్రీపెయిడ్ కనీస రీఛార్జి మొత్తాన్ని రూ.23 నుంచి రూ.45 కి పెంచింది. అంటే దాదాపు 95 శాతం ధరలు పెంచింది. వినియోగదారులు...
దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఢిల్లీలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. ఎర్రకోట దగ్గర నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో...
ఇంతకాలం పోటీ పడి వినియోగదారులకు చవకగా సేవలు అందిస్తున్న మొబైల్ కంపెనీలు సోమవారం అర్ధరాత్రి నుంచి టారిఫ్ చార్జీలు పెంచుతున్నాయి. ఇన్నాళ్ళు ప్రజలకు ఫోన్ల వాడకాన్ని బాగా అలవాటు చేసిన కంపెనీలు ఇప్పుడు లాభాల బాట...
టెలికం రంగంలో సంక్షోభంతో వోడాఫోన్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయింది. కొన్నిరోజులుగా మీడియాలో వోడాఫోన్ ఇండియా.. దేశం వదిలిపోతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వోడాఫోన్ అత్యంత సంకటపు స్థితిలో ఉందని, త్వరలో మూసివేస్తున్నారంటూ నివేదికలు వెల్లడించాయి....
దేశంలో టెలికం పరిశ్రమలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇప్పటికే ఆర్థిక పరంగా నష్టాలతో ఒత్తిడి ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మరో భారీ దెబ్బ తగలనుంది. ప్రముఖ టెలికం సంస్థ వోడాఫోన్ భారీగా నష్టాల కారణంగా...
రిలయన్స్ జియో తన కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఎత్తివేసింది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే యూసేజ్ ఛార్జీలు(IUC) వసూలు
రిలయన్స్ తమ కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మార్కెట్లోకి అడుగుపెట్టిన సమయంలో ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ మరియు అన్లిమిటెడ్ డేటా అంటూ జియో ఇచ్చిన ఆఫర్లకు మిగతా నెట్ వర్క్ లు చాలా ఇబ్బందులు...
టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. కనీస ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్ మొత్తాన్ని తగ్గించింది. ఆ ధరని రూ.20గా నిర్ణయించింది. గతంలో ఈ
టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎఫెక్ట్ తో ఇతర టెలికం ఆపరేటర్లు కూడా ఆఫర్లు మీద ఆఫర్లు గుప్పిస్తున్నాయి. జియో ఆఫర్ల దెబ్బకు ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ వోడాఫోన్ కూడా ప్రీపెయిడ్ రీఛార్జ్...
రోజులు మారుతున్నాయి. కస్టమర్లు మరో నెట్ వర్క్ కు మారిపోతున్నారు. దీంతో టెలికం కంపెనీలు కూడా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎడాపెడా ఆఫర్లు, రీఛార్జ్ ప్లాన్ లు గుప్పిస్తున్నాయి.
టెలికం రంగంలో పోటీ వాతావరణం రోజురోజుకీ పెరిగిపోతోంది. టెలికం ఆపరేటర్లు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు మీద ఆఫర్లు గుప్పిస్తున్నారు.
వోడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం వోడాఫోన్ మరోసారి టాక్ టైమ్ రీఛార్జ్ ప్యాక్స్ తో ముందుకొచ్చింది. అన్ లిమిటెడ్ ప్యాక్స్ తో యూజర్లను ఆకర్షిస్తున్న పలు నెట్ వర్క్...