మహిళలను మొబైల్ ఫోన్లలో, సోషల్ మీడీయా ప్లాట్ ఫాంలపై వేధింపులకు గురి చేసిన వాళ్లు కొత్తగా మారారు. వారినే వాలంటీర్లుగా వ్యవహరించేలా చేయగలిగింది షీం టీం. సైకాలజిస్టుల సహకారంతో కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేసి వారిలో...
Save 100 beached whales : శ్రీలంక నైరుతి సముద్ర తీర ప్రాంతంలో ఒడ్డుకు వందల సంఖ్యలో తిమింగలాలు కొట్టుకువచ్చాయి. ఒడ్డుకు చేరిన తిమింగళాలను కాపాడేందుకు లంక గ్రామస్తులతో పాటు నేవీ సిబ్బంది, పోలీసు బృందాలు,...
ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కరోనావైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ పై చాలా నమ్మకాలు ఉన్నాయి. అంతా ఈ టీకాను విశ్వసిస్తున్నారు. అయితే ట్రయల్స్ లో...
అక్టోబర్ 2న రాష్ట్రంలోని వాలంటీర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తామని ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రజలందరూ చప్పట్లతో వాలంటీర్లకు అభినందనలు తెలపాలని పిలుపునిచ్చారు. మంగళవారం (ఆగస్టు 18, 2020) ఆయన...
హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ కొనసాగుతోంది. నిమ్స్ వైద్యులు ఇప్పటికే 26 మంది వాలంటీర్లను స్క్రీనింగ్ కోసం ఎంపిక చేశారు. వారిలో 20 మంది రక్తనమూనాలను సేకరించి ఆ...
ఇండియన్లు తయారుచేసిన రెండు కరోనా వ్యాక్సిన్లకు మనుషులపై ప్రయోగించడానికి అనుమతి దొరికేసింది. ఒక్కొక్కదాన్ని 1000మందిపై ప్రయోగించి పరీక్ష చేయనున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మంగళవారం వెల్లడించింది. కొవిడ్-19 పరిస్థితిపై హెల్త్ అండ్ ఫ్యామిలీ...
చిత్తూరు జిల్లాలో వాలంటీర్లపై వరుసదాడులు కొనసాగుతున్నాయి. నిన్న శ్రీకాళహస్తిలో వాలంటీర్ పై దాడి జరుగగా తాజాగా పలమనేరు, కలకడ మండలాల్లో వాలంటీర్లపై దాడులకు పాల్పడ్డారు. చెప్పిన పనులు చేయలేదంటూ నేతలు దాడులకు పాల్పడుతన్నారు. పలమనేరు మున్సిపాలిటీలో...
ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను నిరోధించేందుకు సైంటిస్టులు విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు. కరోనా వైరస్ కు వ్యాక్సీన్ కనిపెట్టేందుకు సాధ్యమైనంత వరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. లండన్ లోని Queen Mary BioEnterprises...
ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో తొలిరోజే పెన్షన్లు పంపిణీ దాదాపు పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది.
ఏపీలో సోమవారం(ఫిబ్రవరి 17,2020) నుంచి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. లబ్దిదారులకు ప్రత్యేక పెన్షన్ గుర్తింపు కార్డులు అందజేయనుంది. వివిధ రకాల
జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సర్కార్.. సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తోందని
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు తగిన సహాయం చేయడంతోపాటు వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించేందుకు రోడ్ వలంటీర్లను సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుశాఖ సౌజన్యంతో ఎమర్జెన్సీ మేనేజ్ అండ్...
పెన్షన్ల గురించి సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. లబ్దిదారులు పెన్షన్ల కోసం అధికారులు, ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని తీసుకోవచ్చు.
పౌరసత్వ సవరణ చట్టం(CAA)వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అసోం,పశ్చిమబెంగాల్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే దిశగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు...
వైఎస్ఆర్ నవశకం కార్యక్రమాన్ని రేపటి(20 నవంబర్ 2019) నుంచి ప్రారంభిస్తుంది ప్రభుత్వం. ప్రతి ఇంటి గడప వద్దకు పాలన అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ నవశకం ప్రవేశ పెట్టింది. నవశకం నియమావళిని ఖచ్చితంగా అమలు...