Our Voters On Holiday, Says BJP హర్యానాలో మున్సిపల్ కార్పొరేషన్లకు గత వారం జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ మూడింట ఘోర పరాజయం చవి చూసింది. బీజేపీ మిత్రపక్షం జన్నాయక్ జనతా పార్టీ కూడా...
Jiaguda polling booth Votes missing : హైదరాబాద్ జియాగూడ పోలింగ్ బూత్ 38లో ఓట్లు గల్లంతయ్యాయి. 914ఓట్లకు గాను 657ఓట్లు గల్లంతయ్యాయి. ఆన్లైన్ ఓటర్ లిస్ట్లో ఓటు ఉన్నప్పటికీ పోలింగ్ బూత్లో పేర్లు లేవని...
Mask compulsory : GHMC ELECTION కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. కరోనా కాలంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఇటీవలే...
sec release corona guidelines: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పాల్గొనే వారికి.. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కోవిడ్ గైడ్లైన్స్ విడుదల చేసింది. మాస్క్ ధరించిన వారికే.. పోలింగ్ బూత్లోకి అనుమతిస్తామని తెలిపింది. 80 సంవత్సరాల పైబడిన...
Voters Special Draft List : ఓటర్ల ప్రత్యేక ముసాయిదా జాబితా-2021ని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 15న ప్రచురించే తుది ఓటర్ల జాబితాను సంసిద్ధతగా ఈ ముసాయిదా...
GHMC Election Voter List : గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఓటర్ల జాబితా కూడా వచ్చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రేటర్ హైదరాబాద్లో వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను కూడా ప్రకటించేసింది....
GHMC Election Notification : నవంబర్ 13వ తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రచురించిన తరువాత, ఎప్పుడైనా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) పార్థసారథి తెలిపారు....
dubbaka by poll voting percentage: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 70.10శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6...
polling stopped in dubbaka: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. కాగా, కొన్ని చోట్ల పోలింగ్ నిలిచిపోవడం, ఆలస్యంగా ప్రారంభం కావడం వంటివి జరిగాయి. మెదక్...
Did PM Modi have tea with you all? బిహార్ను నాశనం చేశారంటూ బీజేపీ, జేడీయూపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బుధవారం(అక్టోబర్-28,2020)చంపారన్ లో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్...
nizamabad local body mlc bypoll : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు...
ఒకే వ్యక్తి రెండు సార్లు ఓటేయాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధ కార్యకలాపాల్ని ప్రోత్సహిన్నారంటూ ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చట్టాన్ని...
అవును మీరు వింటున్నది నిజమే. ఆయన 2036 వరకు ఆ దేశానికి అధ్యక్షుడుగా కొనసాగనున్నారు. ఇందుకు అక్కడి రాజ్యాంగ సవరణ కూడా చేసేశారు. దీనికి అక్కడి ప్రజల ఆమోదం కూడా లభించేసింది. దీంతో 2036 వరకు...
ఢిల్లీ ప్రజల సమక్షంలో దేశరాజధాని నడ్డిబొడ్డున ఉన్న రామ్ లీలా మైదనంలో ఆదివారం(ఫిబ్రవరి-16,2020)అరవింద్ కేజ్రీవాల్ మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కేజ్రీవాల్ తో పాటు గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ఆరుగురు మరోసారి...
కేంద్రమంత్రి,ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేనకా గాంధీకి,ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థి సోనూ సింగ్ ల మధ్య సల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.సోనూ మద్దతుదారులు ఓటర్లను భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు.పోలీసుల జోక్యంతో...
పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఓదెల నుంచి కనగర్తి వరకు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లికార్జున నగర్ లో స్థానికులు టెంట్ వేసుకుని నిరసన తెలిపారు. తమను పట్టించుకోనప్పుడు ఓటు ఎందుకు వేయాలని...
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ వ్యవహారం కలకలం రేపింది. జడ్పీటీఎసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో… ఓ పార్టీకి చెందిన అభ్యర్థులు.. ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారనే...
కాంగ్రెస్ పార్టీపై కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. ఇటాలియన్ (కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ), బ్రిటిష్ ప్రభుత్వాల నుంచి భారతదేశానికి ఎప్పుడో ఫ్రీడమ్ లభించిందని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికల నాలుగోదశ పోలింగ్ ఇవాళ...
కేంద్రమంత్రి,అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. అమేథీలో మీడియా సాక్షిగా స్మృతీ డబ్బులు,శారీలు,షూస్ పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ప్రియాంక విమర్శించారు.లోక్ సభ ఎన్నికల...
అమెరికా పౌరసత్వం కలిగిన రెజ్లర్ ది గ్రేట్ ఖలీ వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు టీఎంసీ ఎలక్షన్ కమిషన్ కు...
కేంద్రప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ(ఏప్రిల్-26,2019) వారణాశిలో మోడీ నామినేష్ వేయనున్నారు.ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో మోడీ సమావేశమయ్యారు. గురువారం రోడ్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మోడీ...
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోని ఎన్నికల అధికారిని బీజేపీ కార్యకర్తలు చితక్కొట్టారు. పోలింగ్ బూత్ నెంబర్ 231లో వోటర్లను సమాజ్ వాదీ పార్టీ గుర్తు అయిన సైకిల్ కు ఓటెయ్యాలంటూ చెబుతున్నాడని ఆరోపిస్తూ ఆయనను బీజేపీ...
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, గవర్నర్ నజ్మా హెప్తుల్లా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైనా సరే ఓటు వేసేందుకు వచ్చినప్పుడు క్యూలైన్ లో...
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలవేళ రాజకీయ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఓ వైపు ప్రలోభాలు.. మరోవైపు బెదిరింపులు.. ఇలా రాజకీయ నాయకులు ఇష్టం వచ్చిన రీతిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో...
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న వీధి నాటకాలు చూస్తుంటే.. ఏపీలో ఎవరు గెలుస్తున్నారో అర్ధం అవుతోందంటూ వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు మంచివి… లేకపోతే కావా? అని సూటిగా ప్రశ్నించారు. మీడియాతో...
కృష్ణా జిల్లాలో ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. ఈవీఎంల మొరాయింపుతో 2 నుంచి 4 గంటల వరకు ఆలస్యంగా అయింది. దీని ప్రభావంతో పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. మచిలీపట్నం, గన్నవరం, చల్లపల్లి, బాపులపాడు, గుడవాడ, మైలవరంలో పోలింగ్...
ప్రధానమైన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించడం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.
18 ఏళ్లు వయసుంటే ఓటేసేయొచ్చు. ఓటు వేయడానికి శ్రమపడాలని, సమయం వెచ్చించాలని నిర్లక్ష్యం చేస్తున్న యువత దర్శనమిస్తున్న సభ్య సమాజంలో 105ఏళ్ల భామ్మ స్వయంగా కదిలి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభ ఎన్నికల...
ఛత్తీస్గఢ్ : నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో మావోయిస్టులకు ఏమాత్రం భయపడకుండా ఓట్లు వేసేందుకు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు ఓటర్లు. దంతెవాడ అంటేనేమావోల కంచుకోట..ఇక్కడ కూడా ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు....
ఢిల్లీ: ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు (ఏప్రిల్ 11)న తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్ధేశించి ట్వీట్ చేశారు. ఈ సారి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొని సరికొత్త...
ఎన్నికల ఏర్పాట్లు ఇలా చేస్తారా ? వేల సంఖ్యలో ఓటర్లు ఉంటే తగిన సిబ్బంది ఉండరా ? అంటూ కర్నూలు జిల్లాలోని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఏప్రిల్ 11వ తేదీ గురువారం అసెంబ్లీతో పాటు లోక్...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చైతన్యం వెల్లువెరిసింది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. ఉదయం 6 గంటల కంటే ముందుగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. క్యూ లైన్లు...
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏప్రిల్ 11వ తేదీన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి.
నగరంలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్న వారితోపాటు వివిధ కారణాలతో హైదరాబాద్లో ఉంటున్న వారిలో చాలామందికి ఇప్పటికీ తమ ఊర్లలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 9 సాయంత్రం నుంచి తెరపడనుంది. దీంతో డబ్బులు పంచేందుకు నేతలు తెరలేపారు.
ఓటు పిలుస్తోంది. అంటూ ఏపీ ఓటర్లు ఆ రాష్టానికి పయనమౌతున్నారు. సొంతూళ్లకు వచ్చి ఓటు వేయాలంటూ నేతలు అభ్యర్థిస్తున్నారు. అంతేకాదండోయ్..పలు ఆఫర్స్ కూడ ఇస్తున్నారు. ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తాం..భోజనం కూడా అందిస్తాం..అంటూ నేతలు పేర్కొంటున్నారంట....
ఎక్కడ చూసినా జనమే కనిపిస్తారు. మామూలు రోజులే కాకుండా సెలవు రోజుల్లో కూడా రోడ్లు కిటకిటలాడుతుంటాయి. కానీ… ఎన్నికల సమయంలో మాత్రం జనం అస్సలు కనిపించరు. దీంతో.. హైదరాబాద్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు...
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఏపీ లో 2019, జనవరి 11 వ తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రకటించిన తర్వాత వచ్చినఫారం 7 ఆధారంగా 1 లక్షా 41వేల 822 ఓట్లు తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల...
దేశంలోని సీఎంల పనితీరుకి సంబంధించి ర్యాంకులు విడుదల అయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ నెంబర్ వన్ (ఫస్ట్) స్థానం దక్కించుకున్నారు. సీవోటర్-ఐఏఎన్ఎస్ సంస్థ నేషన్ ట్రాకర్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో ఓటర్ల నుంచి అధికశాతం అఫ్రూవల్...
అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగుతున్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల లిస్ట్ ను తయారు చేశారు. ఈ క్రమంలో ఏపీలో ఓటర్ల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఓటర్ల సంఖ్య జనవరితో...
నల్గొండ: నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలోని మహిళా ఓటర్లు ఏప్రిల్ 11 ఎన్నికలో ప్రముఖ పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే వారు నల్లగొండ లోక్ సభ నియోజకవర్గంలో ఉండే పురుష ఓటర్లకంటే అధికంగా ఉన్నారు. నల్గొండ...
100 ఓట్లు తెచ్చేలా ఉంటే చాలు వారిని లీడర్లు అక్కున చేర్చుకుంటారు. అదే వెయ్యి ఓట్లైతే కార్యకర్తల్లో మంచి గుర్తింపు ఇచ్చే హోదా ఇస్తారు. మరి ఏకంగా 5శాతం ఓటర్లని ప్రభావితం
EPIC నెంబర్ ZEU0462135తో మోడీ ఓటు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి రసూల్ పూర మోడీకి కొడుకుగా నమోదై ఉంది. మరో EPIC నెంబర్ GBZ8252264తో బాహుబలి తండ్రి పేరు చౌగిలి.
ఢిల్లీ : స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ సునీల్ ఆరోరా తెలిపారు. 17వ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసేముందు అన్ని రాష్ట్రల సీఈవోలతో సమీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 17 వ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు, సర్వేలు, ఐటీ గ్రిడ్ డేటా అంశాలు కాక పుట్టిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రధానంగా సర్వేల తొలగింపుపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు కంప్లయింట్ చేసుకుంటున్నారు....
‘ఓటరుగా నమోదు చేసుకోండి 2019 లోక్సభ ఎన్నికలకు సిద్ధం కండి’ అంటోంది ఈసీ. ఓటర్ల నమోదు కార్యక్రమం మరోసారి చేపట్టింది. జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి..పరిశీలించుటకు మరో అవకాశాన్ని ఈసీ కల్పించింది. మార్చి 02, 03...
నందమూరి హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై హైకోర్టు బాలయ్యకు నోటీసులు జారీ చేసింది.
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఓటర్లపై నోరుపారేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో భాగంగా సంతమైదానంలో ఓటర్లపై బెదిరింపులకు దిగారు. అన్నీ దొబ్బి ఓటెయ్యకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏం రా..వంద యూనిట్లు ఫ్రీగా తీసుకొని...