CM Jagan cobbled four fishing harbors : రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రపంచ మత్స్యకార దినోత్సం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సుదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం...
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు. ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సున కాంక్షిస్తూ పవన్ దీక్షకు పూనారు. నాలుగు మాసాలపాటు పవన్ కళ్యాణ్ దీక్ష కొనసాగుతుంది. దీక్ష కాలంలో ఒకపూటే భోజనం...
రాష్ట్రంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కుల, మతాలకు అతీతంగా గ్రామ వాలంటీర్లు పని చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏడాది పాలనపై ఇవాళ్టి...
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. ఇవాళ(మే-15,2020)తెల్లవారుజామున 4:30గంటల సమయంలో ఎంపిక చేయబడిన పూజారులు, కొద్దిమంది దేవస్థానం బోర్డు అధికారుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి రావల్ ఈశ్వరి ప్రసాద్ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరిచారు. శాస్త్రోక్తంగా...
తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను చట్టసభల్లో ప్రవేశపెట్టనుంది. సోమవారం(సెప్టెంబర్ 9,2019) 11.30 గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి బడ్జెట్ను
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలను ఎలాగైనా ఆకర్షించి అధికారంలోకి వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అధికార, ప్రతిపక్ష పార్టీలు అనేక హామీలను గుప్పిస్తున్నారు. మేం అధికారంలోకి వస్తే...
ఢిల్లీ : జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే. 2018లో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఉత్తమ విధులు నిర్వహించిన అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్...