Elon Musk Is World’s Richest Person ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన పేరు అమేజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. అయితే, ఇప్పుడు తొలి స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్...
INSTAGRAM: ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు షాక్ ఇచ్చింది INSTAGRAM. శుక్రవారం రాత్రి పలు సమస్యల కారణంగా ప్రముఖ సోషల్ మీడియా క్రాష్ అయిందని ట్విట్టర్లో #InstagramCrashing హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ అయింది. కాసేపటి వరకూ పనిచేయకుండా పోయిన...
Scientists: ప్రపంచంలోని సైంటిస్టులలో టాప్ 2శాతం మంది తమిళనాడు నుంచే ఉన్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన డేటాబేస్ ప్రకారం ఇది కన్ఫామ్ అయింది. స్పెషలైజేషన్ ను బట్టి సైంటిస్టులను ర్యాంకుల వారీగా విడగొట్టారు. ఈ...
world egg day : బ్రహ్మచారికి అమృత బాండం… బడ్జెట్ పద్మనాబాలకు ప్రియం… చిన్నారులకు శ్రేష్టమైన ఆహరం. వృద్దులకు మెత్తటి మజా. క్రీడాకారులకు మంచి శక్తిప్రదాయిని…అందరి నేస్తం. అదేనండి కోడిగుడ్డు. నేడు వరల్డ్ ఎగ్ డే....
నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ మంగళవారం India ఎకానమీ పరంగా ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో వివరించారు. Covid-19 మహమ్మారి రాకముందే ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయామని అన్నారు. ప్రస్తుతమున్న ఫిస్కల్ లో జులై-సెప్టెంబర్ క్వార్టర్లో వృద్ధి...
ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్.. కరోనా వైరస్ అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అయన తెలిపారు. కరోనా...
ప్రపంచంలో 2024 వరకు తగినంత కోవిడ్ – 19 వ్యాక్సిన్లు అందుబాటులో ఉండవని వ్యాక్సిన్ తయారీ సంస్థ Serum Institute of India’s CEO ఆదార్ పూనవల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి...
కరోనా… చివరి మహమ్మారి కాదని, తరువాత మరిన్ని మహమ్మారులు దాడి చేసే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ హెచ్చరికలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. మళ్లీ నిరాశకు...
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వైరస్ కట్టడి కోసం అన్ని దేశాలు లాక్డౌన్లోకి వెళ్లడంతో ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ...
ఉత్తర కొరియా చేతిలో 60 న్యూక్లియర్ బాంబులు ఉన్నట్లు, ప్రపంచంలో పెధ్ద ఎత్తున్న రసాయన ఆయుధాలు కలిగిన దేశాల్లో మూడో దేశంగా ఉందని అమెరికన్ మిలట్రీ నివేదిక వెల్లడిస్తోంది. North Korea Tactics పేరిట ఓ...
ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ ఆరో స్థానానికి పడిపోయారు. కొద్ది రోజుల క్రితం ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అంబానీ, రిలయన్స్ షేర్లు పడిపోవడంతో ఆరవ స్థానానికి పడిపోయారు. ఎలోన్...
కొన్ని దేశాలు ఇతరులకు సాయం చేసే విధంగా లేవని, ఆ దేశాలు తమ స్వంత లాభాల కోసమే వ్యాక్సిన్ వేటలో పడ్డాయని, అన్ని దేశాలు కోలుకుంటేనే వారికి కూడా లాభం జరుగుతందని డబ్ల్యూహెచ్వో చీఫ్ తెలిపారు....
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం చూపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కాగా, కరోనా మరణాల్లో భారత్ ఇటలీని దాటేసింది. ఈ విషయంలో ప్రపంచంలో 5వ స్థానానికి...
భారతదేశం రోజుకు 50వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల్లో వారంలో బ్రెజిల్ను దాటేసి, టాప్లో ఉన్న అమెరికాను రెండు వారాల్లో దాటే స్పీడులో ఉంది ఇండియా. గత వారంలో భారత్లో 3.1 లక్షల కేసులు నమోదవగా.....
భారత్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్ధాయి కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న(జూలై 21,2020) ఒక్కరోజే 37వేల 724 పాజిటివ్ కేసులు, 648 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య...
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ట్రంప్ మరోసారి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా తల్చుకుంటే వైరస్...
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన కరోనా వైరస్.. ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది. సమస్త వినాశనానికి కారణం అవుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 52 లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉండగా.. ప్రపంచం...
ప్రపంచంలోనే ఇది తొలిసారి. COVID-19కు లాలాజలం, ముక్కులోని శ్లేష్మంతో టెస్టులు చేస్తూ వస్తున్నారు. ఆస్ట్రేలియాలో తొలిసారి బ్లడ్ శాంపుల్స్తో టెస్టులు చేశారు. రిజల్ట్ కూడా కేవలం 20నిమిషాల్లోనే ఫలితాలు వచ్చేశాయి. మోనాశ్ యూనివర్సిటీ కెమికల్ ఇంజినీరింగ్...
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం(జులై-17,2020)లడఖ్ లో పర్యటించారు. చైనా సరిహద్దులో భారత సైనిక సేనల సన్నద్ధతను సమీక్షించేందుకు రాజ్నాథ్ సింగ్ లద్ధఖ్లో పర్యటిస్తున్నారు. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు వారాల...
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి భారత్ను ప్రశంసించారు. ప్రపంచవ్యాప్త కరోనా వ్యాక్సిన్పై పోరాటం కొనసాగుతుండగా.. భారతదేశ మెడిసిన్ పరిశ్రమ కరోనా వ్యాక్సిన్ను తమ దేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ఉత్పత్తి చేయగలదని...
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, భారత్లో నెం. 1 ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ మరో ఘనత సాధించారు.ప్రస్తుతం ముకేష్ అంబానీ సంపద ఇప్పుడు సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం, ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా సీఈవో...
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గతేడాది చైనా లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత ప్రపంచమంతా పాకిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ వైరస్ చాల ఏళ్ళ నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉండి ఉండవచ్చని...
భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సానుకూలంగా సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాల్లోని దిగ్గజ సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని మోడీ ఆహ్వానించారు. బ్రిటన్లో నిర్వహిస్తున్న ‘ఇండియా గ్లోబల్ వీక్-2020’లో దిల్లీ...
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 6వ రోజు(జూలై 8,2020) కూడా దేశంలో 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో...
ఏపీ సీఎం జగన్…కు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ హ్యాట్సాఫ్ చెప్పారు. ప్రశంసలు కురిపించారు. Doctors Day సందర్భంగా…రాష్ట్రంలో భారీ స్థాయిలో 108, 104 సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై పూరి జగన్నాథ్ స్పందించారు....
అసలే కరోనా కాలం.. బయటకు వచ్చే పరిస్థితి లేదు.. మల్టీఫ్లెక్స్ లకు వెళ్లి సిల్వర్ స్ర్కిన్పై సినిమాలు చూసే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా ఇంట్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఎంటర్ టైన్మెంట్ కోసం అందరూ...
2012లో యుగాంతం వచ్చేస్తోంది…ప్రపంచం అంతం అయిపోతుందంటూ పెద్ద దుమారం లేచింది గుర్తుంది కదా. 2012 డిసెంబర్ 21న యుగాంతం వచ్చేస్తోందని పుకార్లు వచ్చాయి. చివరకు అవి ప్రజల్లో పుకార్లుగానే మిగిలిపోయాయి. పురాతన మయాన్ క్యాలెండర్ ప్రకారం...
కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమంతా పోరాడుతోంది. ప్రపంచ దేశాల్లో లక్షల కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. రోజురోజుకీ కరోనా బారిన పడి చాలామంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచమే అంతం కాబోతుందంటూ మరో షాకింగ్...
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకుంది. ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుందో తెలియదు. కంటికి కనిపించని ఈ...
ప్రస్తుతమున్న పరిస్థితుల కంటే మరింత ఘోరంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పడిపోతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది -5.2 శాతం క్షీణించనుందని పేర్కొంది. పలు దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి షట్డౌన్...
నాన్న ప్రపంచాన్నే మార్చేశాడు..పోలీసు హత్యకు గురైన..జార్జ్ ఫ్లాయిడ్ (46) కూతురు చెబుతున్న మాటలు..అందర్నీ కంటతడిపెట్టిస్తున్నాయి. చిన్నారి చెబుతున్న మాటలకు నెటిజన్లు శోక సంద్రంలో మునిగిపోయారు. నల్లజాతి వ్యక్తి జార్జ్ మెడపై కాలుపెట్టి నొక్కి చంపేసిన ఘాతుక...
కోహ్లీకి జీతం కన్నా గీతం ఎక్కువ. మ్యాచ్లాడి రెండుమిలియన్ డాలర్లు సంపాదిస్తే, 24మిలియన్ డాలర్లను యాడ్స్ రూపంలో వెనుకేశాడు. ఈ క్రికెట్ సూపర్ స్టార్ Forbes’ list of world’s highest-paid athletesలో 100 స్థానం...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు
ప్రపంచంలోనే కరోనా మరణాల రేటు అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం(మే-26,2020)ప్రకటించింది. ప్రస్తుతం మరణాల రేటు 2.87శాతంగా ఉందని తెలిపింది. భారత్ లో 1లక్ష మంది జనాభాలో 0.03శాతం మరణాలు...
ప్రపంచదేశాల కరోనా కేసుల జాబితాలో భారత్ 10వ స్థానానికి చేరింది. మొత్తం కేసుల్లో 10వ స్థానంలో ఉన్నా… కొత్తగా నమోదవుతున్న కేసుల్లో మాత్రం భారత్ 4వ స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత అత్యంత...
కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ప్రపంచదేశాలన్నీ ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని సూచిస్తున్న ఈ సమయంలో పాకిస్తాన్ మాత్రం తమ దేశంలోని హిందువుల ఇళ్లు కూలగొట్టి వాళ్లను రోడ్లపై పడేసే పనిలో బిజీగా ఉంది. మైనారిటీలపై...
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత్ లో కరోనా
కరోనా వైరస్ దేశమంతా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు వైరస్ తీవ్రత పెరుగుతోంది. కొన్ని రోజులుగా వేలల్లో
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆ దేశం ఈ దేశం అని లేదు, దాదాపు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40 లక్షలు దాటింది. కరోనా మహమ్మారికి 2 లక్షల 76 వేల 216 మంది మృతి చెందారు. దాదాపు 14 లక్షల మంది ఈ వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. ప్రపంచ...
ప్రపంచంలోనే పెట్రోల్,డీజిల్ పై అత్యధిక ట్యాక్స్ విధిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. గత రాత్రి కేంద్రప్రభుత్వం పెట్రోల్ పై రూ.10,డీజిల్ రూ.13 ఎక్పైజ్ సుంకాన్ని పెంచడంతో ప్రపంచంలో ఆయిల్ ధరలపై అత్యధిక ట్యాక్స్ విధిస్తున్న దేశంగా...
ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ రెండో.. మూడో దశకు రెడీగా ఉండాలని WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) హెచ్చరిస్తుంది. మహమ్మారి ప్రభావం యూరప్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పాజిటివ్ కేసులు నమోదు కావడంలో అది పీక్స్...
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ అతి త్వరలో రాబోతోంది. కొవిడ్-19 వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం ప్రారంభించబోతున్నట్టు భారతీయ సీరమ్ ఇన్సిట్యూట్ ప్రకటించింది. ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో వ్యాక్సీన్కు సంబంధించి ట్రయల్స్...
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకి 2 లక్షల మందికి పైగా మృతి...
జులై 25,2020నాటికి 100శాతం కరోనా రహిత దేశంగా భారత్ ఉండనుందని సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ రీసెర్చర్లు ఓ రిపోర్ట్ లో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-డ్రైవన్ డేటా ఎనాలిసిస్ పద్ధతిని ఉపయోగించి, సింగపూర్...
చైనాతో బిజినెస్ చేయకూడదని ప్రపంచదేశాలు భావిస్తున్నాయని,ఇది భారతదేశానికి బ్లెస్సింగ్(ఆశీర్వాదం) అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)ల విషయంలో భారత ప్రభుత్వం ఇటీవల రూల్స్ ని సవరించిన విషయం తెలిసిందే. అయితే FDI...
విపత్తులు.. ప్రకృతి బీభత్సాలు కేరళకు కొత్తేమి కాదు.. ఇలాంటి విపత్తులు, సంక్షోభాలను ఎన్నో ధీటుగా ఎదుర్కొన్న అనుభవం ఉంది. అదే ఇప్పుడు కేరళను కరోనా వైరస్ నుంచి బయటపడేసింది. విపత్తు సమయాల్లో ఎలా స్పందించాలో కేరళకు తెలిసినంతగా...
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. కరోనా వల్ల అత్యధికంగా యూరప్లో ప్రాణ నష్టం సంభవిస్తోంది. మార్చి 31 వరకు ప్రపంచవ్యాప్తంగా 40 వేల మంది...
కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వివిధ దేశాలు తమదైన రీతిలో చర్యలు చేపట్టాయి. COVID-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతదేశం చాలా చురుకైన చర్యలు తీసుకుంది. వైరస్ ప్రారంభంలోనే నిర్ణయాలు తీసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా భూతం కబళిస్తోంది. ఆ దేశం.. ఈ దేశం అనేది లేకుండా వివిధ దేశాలకు విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన పడి వేలాది మంది మృతి చెందుతున్నారు. లక్షలాది మంది వైరస్ బారిన...