Alcoholic youth tied to tree : మద్యం తాగి ఎప్పుడు గోల చేస్తున్నాడని, ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే కారణంతో ఆ వ్యక్తిని సజీవదహనం చేసేశారు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది....
బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత వచ్చే ఐదేళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సమయంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది నితీష్ కేబినెట్. బీహార్లో కరోనా వ్యాక్సిన్ను ఫ్రీగా ఇవ్వడంపై కేబినెట్ నుంచి అనుమతి...
తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుందనే ఆగ్రహంతో ప్రియురాలి ముఖంపై యాసిడ్ పోశాడో యువకుడు. ఈ ఘటన పూణెలోని పార్వతిగాన్ ప్రాంతంలో జరిగింది. ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్న యువకుడు, చిన్ననాటి స్నేహితురాలు ఇద్దరు ప్రేమించుకున్నారు....
visakha drugs bike racings: విశాఖ నగరంలో విష సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ తప్పటడుగులు వేస్తోంది నగర యువత. సోషల్ మీడియా వేదికగా జీవితాలను నాశనం చేసుకుంటోంది. డ్రగ్స్కు టెలిగ్రామ్.. బైక్ రేసింగ్లకు...
youth rash driving : హైదరాబాద్ మాదాపూర్ లో మద్యం మత్తులో ఓ యువకుడి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మృతికి కారణమయ్యాడు. అర్ధరాత్రి వరకు పబ్ లో మద్యం తాగి రోడ్డుపై అతి...
ఏపీ సీఎం నైపుణ్యాభివృద్ధి కాలేజీల(skill development colleges) ఏర్పాటు, తీసుకుంటున్న చర్యలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనంతరాము, స్పెషల్ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ అర్జా...
మైనర్ బాలుడిని పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మహిళతో పాటు పూజారి సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్లోని లూధియానాలో 21 ఏళ్ల మహిళతో ఆమె కంటే తక్కువ వయస్సు ఉన్న యువకుడితో వివాహం జరిపించారు....
మాయమాటలు చెప్పి మేనకోడలును లొంగదీసుకున్నాడు. కొంతకాలం ఆమెతో ఏకాంతంగా గడిపాడు. పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి మేనకోడలు నిరాకరించడంతో ఏకాంతంగా గడిపిన వీడియోలు కుటుంబ సభ్యులకు పంపి బ్లాక్...
తెలంగాణ రాష్ట్రంలో యువత మరీ ముఖ్యంగా పురుషులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే, కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో యువతే అధికం. అంతేకాదు వారు కరోనా అంటించుకుని కుటుంబసభ్యులకు కూడా కరోనా అంటిస్తున్నారు. ఇక...
కార్గిల్ విజయ్ దివస్ వేళ జవాన్ల శౌర్య, పరాక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు, వారికి జన్మనిచ్చిన తల్లులకు దేశ ప్రజలందరి తరపున వందనం సమర్పిస్తున్నానని ప్రధాని తెలిపారు....
కరోనా వైరస్ మహమ్మారి ఎక్కువగా వృద్ధులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. దీనికి కారణం ఏజ్ ఫ్యాక్టర్. వయసు మీద పడటం, పలు అనారోగ్య సమస్యలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం.. ఇలాంటి కారణాలతో...
పంజాబ్ రాష్ట్రం పటియాలాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. స్వీట్ల ఆశ చూపి 9ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. మాయమాటలతో నమ్మించి బాలికను పొలాల్లో తీసుకెళ్లిన ఆ నీచుడు దురాఘాతానికి పాల్పడ్డాడు....
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో తట్టుకోలేకపోయిన
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమంతా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అలాగే మనుషుల్లోనూ వారి ఆలోచనలు, అలవాట్లలోనూ మార్పులకు కారణమైంది. ప్రతిఒక్కరిలోనూ కరోనా భయం వెంటాడుతోంది. మందు లేని కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రపంచ...
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అన్నీ బంద్ అయ్యాయి. రవాణ వ్యవస్థ నిలిచిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసరం అయితే ఇళ్ల నుంచి బయటకు...
అమెరికాలో నల్లజాతీయుడి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నెల్లూరు జిల్లా యువకుడు డేగా ధీరజ్ రెడ్డి(28) కోలుకుంటున్నాడు. ఇవాళ(ఏప్రిల్ 13,2020) ఉదయం అతడు
భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 వేల 500కి చేరువలో ఉంది. రానున్న రోజుల్లో భారత్లో కోవిడ్ బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం...
మధ్యప్రదేశ్లో 27ఏళ్ల వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. గొంతుకోసి ఉరేయడంతో పాటు కంటి గుడ్లు పీకి ఆత్మహత్య కింద చిత్రీకరించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు హంతకుడు. వృత్తి రీత్యా...
ఇటీవల జేడీయూ పార్టీ నుంచి గెంటివేయబడిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇవాళ(ఫిబ్రవరి-18,2020)పట్నాలో మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. బీహార్ ముఖ్యమంత్రి, మాజీ రాజకీయ గురువు నితీశ్ కుమార్పై తీవ్ర స్థాయిలో బహిరంగంగా...
హైదరాబాద్ కొండాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. బట్టతల సమస్య యువకుడి ప్రాణాలు తీసింది. జుట్టు రాలిపోయిందనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
తూర్పు గోదావరి జిల్లాలో ట్రైయాంగిల్ లవ్ కారణంగా ఓ వ్యక్తిని స్నేహితుడి సాయంతో చంపేశాడు ఓ ప్రేమికుడు. తుని సమీపంలోని తాండవ నదిలో గుర్తు తెలియని శవం దొరకగా.. ఎట్టకేలకు మిస్టరీని ఛేదించారు పోలీసులు. తాను...
గోవాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు తెలుగు యువకులు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. విశాఖకు చెందిన ఇద్దరు యువకులు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లారు.
ఐటీడీఏ పరిధిలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినాఝడ్ చోంగ్తూ తెలిపారు.
పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. యూపీలో 16 మంది చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగుతోంది....
భారతీయ రైల్వే.. యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. రైలు టికెట్లపై 50శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. ''ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం రైల్వే ఈ ఆఫర్
దేశంలో ఉల్లి ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడి కళ్లల్లో ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లి ధరలతో విసిగిపోయిన జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు విక్రయదారులపై వారి కోపాన్ని చూపిస్తున్నారు. ఉల్లిపాయలు లేవని ఓ...
హిందూ మహిళలకు ముస్లిం యువకులు అంత్యక్రియలు చేశారు. బీహార్ లోని మనెర్ ప్రాంతంలో చందూఖాన్ అతని మేనల్లుడు జావేద్ ఖాన్లు ఓ అనాథ హిందూ మహిళకు అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె చితికి నిప్పు...
సినిమాలు, సీరియల్స్ యువతపై ఎక్కువగా ప్రభావం చూపుతోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు బిగ్ బాస్ ఫేమ్ కౌశల్. ఎలా రేప్లు చేయాలి..అమ్మాయిలను హింసించాలి అనేది సినిమాల్లో చూపిస్తున్నామన్నారు. హింసాత్మకం ఎక్కువవుతుందని, దీనిని సెన్సార్ బోర్డు అరికట్టాలని...
చర్లపల్లి జైలు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకులు భారీగా జైలు దగ్గరికి తరలివస్తున్నారు. బైక్ లపై చేరుకుంటున్నారు. అటు మహిళలు, విద్యార్థినులు కూడా పెద్ద
సెల్ఫీ పిచ్చి పీక్స్ కి చేరింది. సెల్ఫీల మోజులో పిచ్చోళ్లుగా మారిపోతున్నారు. చిన్న, పెద్ద.. చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్లు.. ఇలా అందరూ అదే పని చేస్తున్నారు. కొందరు
బాల్యమంటే అందరికీ అమితమైన ఇష్టమే. చిన్ననాటి మధుర స్మృతులు మరిచిపోలేనివి. కానీ, ఓ కుర్రాడి బాల్యాన్ని వింత వ్యాధి నరకంగా మార్చింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యువకులు వీరంగం సృష్టించారు. ఆనంద్ నగర్ లో ముగ్గురు యువకులు ఓ హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. ఒకే బైక్ పై ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటు వెళ్తున్న ముగ్గురు యువకుల వాహనాన్ని...
సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. సెల్పీ మోజులో ప్రమాదాల బారిన పడి విలువైన ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాల్లో విషాదం
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐపాస్ ద్వారా 13 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ హెచ్.ఐ.సీ.సీ. లో జరిగిన సీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతుల...
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతి మోసం చేసిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు టూటౌన్కు చెందిన పెండ్యాల
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని లాతూర్ వేదికగా భారతీయ జనతాపార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదివారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన నిరుద్యోగంపై మాట్లాడారు. ఎప్పుడైనా యూత్ ఉద్యోగాల గురించి అడిగితే...
పొట్టి దుస్తులు వేసుకుందని ఓ యువతి పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. సరైన దుస్తులు వేసుకోలేవా? ఇలాంటి డ్రెస్ వేసుకొని రోడ్లపై ఎలా తిరుగుతున్నావ్? భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నావ్ అంటూ యువతిపై చిందులు...
ఎన్నికల్లో గెలిచేందుకు ఏం చేయడానికైనా వెనుకాడరు రాజకీయ నాయకులు. ప్రత్యేకించి పంజాబ్ లాంటి రాష్ట్రంలో యూత్ ఓట్లకే ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందులో భాగంగానే యూత్ను ఆకర్షించేందుకు పంజాబ్ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది....
ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే కష్టం. హార్డ్ వర్క్ చేస్తే కానీ గవర్నమెంట్ జాబ్ రాదు. కొన్ని సమయాల్లో కష్టం, టాలెంట్ మాత్రమే సరిపోవు.. అదృష్టం కూడా ఉండాలి
ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసేందుకు జమ్మూకశ్మీర్ యువత ఉత్సాహంగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది ఇండియన్ ఆర్మీ. జమ్మూకశ్మీర్ లోని వివిధ...
టిక్ టాక్ లో పరిచయం చివరికి విషాదంగా మారింది. ఓ కుటుంబంలో తీరని శోకం నింపింది. ఓ యువకుడి ప్రాణం పోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ నేతాజీనగర్ నివాసి సాయి(24) జొమాటోలో డెలివరీ బాయ్...
మహిళల పట్ల ఆకతాయిల వేధింపులు కొనసాగుతున్నాయి. నల్గొండలో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. ఓ వివాహితను లైంగికంగా వేధించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాధిత మహిళ తన భర్తతో కలిసి ఆ యువకుడికి తగిన బుద్ది చెప్పింది....
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్పై ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కాశ్మీర్ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు యువతకు
శ్రీలంకలో ఐసీస్ ఉగ్రదాడి అనంతరం దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నట్లు ఇంటిలిజన్స్ హచ్చరించిన నేపథ్యంలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో నిఘా పెంచారు అధికారులు. ఈ క్రమంలోనే క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే కేరళలో...
జమ్మికుంటలో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. అందరూ సద్దుమణిగారు..ఎవ్వరూ లేరు..ఇదే అదనుగా అటు ఇటూ చూశారు చోరీకి వచ్చిన ఇద్దరు యువకులు.. ఒకరు..ఇద్దరు మించి ఎవ్వరూ కనిపించలేదు. అంతే వారు వచ్చిన పనిని గుట్టు చప్పుడు...
మోడీ పాలనలో నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
కొత్తగూడెం : ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ యువజంట మంటల్లో సజీవంగా దహనమయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న...
ఢిల్లీ : స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ సునీల్ ఆరోరా తెలిపారు. 17వ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసేముందు అన్ని రాష్ట్రల సీఈవోలతో సమీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 17 వ...
పబ్ జీ.. పబ్ జీ.. పరిచయం అక్కర్లేని వీడియో గేమ్. పబ్ జీ మాయలో పడి చేతులారా మానసికంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్నీ వయస్సుల వారు ఈ పబ్ జీ గేమ్ కు...