CM Jagan’s visit to Delhi : ఏపీ సీఎం జగన్ హస్తిన పర్యటన ముగిసింది. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. సుమారు...
CM Jagan Amma Vodi : మీరు బడికి వెళ్లడం లేదా..వెంటనే వెళ్లండి..ఎందుకంటే..స్కూల్ కు రావడం లేదని తల్లిదండ్రుల ఫోన్ కు మెసేజ్ వెళుతుంది. ప్రతొక్కరూ చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ఈ...
AP Police Must Tackle Political Guerilla Warfare In State : రాష్ట్రంలో దేవాలయాల విషయంలో జరుగుతున్న రాజకీయంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. రాష్ట్రంలో రాజకీయ గొరిల్లా వార్ ఫేర్ జరుగుతోందని అన్నారు....
AP CM YS Jagan Mohan Reddy:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమంలో భాగంగా ఇప్పటికే ఇళ్ల పట్టాలు కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్.. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ అనే పథకంలో భాగంగా జగన్.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో పేదలకు...
House plots distribution in Anantapur district : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ‘అనంత’ లబ్ధిదారులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి...
AP CM YS Jagan Polavaram Project Inspection : 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2020, డిసెంబర్...
andhra pradesh assembly : ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారపక్ష సభ్యులతో వాగ్వాదానికి దిగారు. అరుపులు, కేకలతో సభ దద్ధరిల్లింది. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం...
sp charan thanks ap cm ys jagan : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు లోని ప్రభుత్వ సంగీతనృత్యకళాశాలకు దివంగత దిగ్గజ గాయకుడు పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టటం పట్ల ఆయన కుమారుడ ఎస్పీ చరణ్...
CM YS Jagan inaugurated tungabhadra pushkarams : పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కర్నూల్ లోని సంకల్భాగ్ ఘాట్లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో...
Somasila 2nd Phase Works : 2022 ఖరీఫ్ కు నీరు వచ్చే విధంగా..పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి..జాతికి అంకింతం చేస్తామన్నారు సీఎం జగన్. రాష్ట్రానికి సంబంధించి నీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఎక్కడా ఉండదన్నారు....
Polavaram project progress report : వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. కేవలం శంకుస్థాపనల వరకే పరిమితమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరం పనుల్లో వేగం పెరిగింది....
Polavaram project of Coffer Dam report : పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనది కాఫర్ డ్యామ్ నిర్మాణం. ఇప్పటికే.. ఎగువ కాఫర్ డ్యామ్ 85 శాతం పూర్తి అయింది. రెండు కాఫర్ డ్యామ్లకు మధ్యలో గోదావరి...
Polavaram project progress report: వరదలు వెంటాడినా పనులు ఆగట్లేదు.. కరోనా కుదిపేసినా నిర్మాణంలో జాప్యం లేదు.. నిధుల్లో కేంద్రం కోతలు పెట్టినా.. ప్రాజెక్ట్ పట్టాలు దిగలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా.. పోలవరం పరుగులు పెడుతోంది....
Amanchi vs Karanam Balaram in Cheerala : ప్రకాశం జిల్లా చీరాలలో కరణం బలరాం వర్సెస్ ఆమంచి.. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వార్ నడుస్తోంది. ఏ సందర్భం వచ్చినా నువ్వా నేనా...
AP Government to start land resurvey from january 2021 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీసర్వే చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు....
CM Jagan attend CMO subordinate marriage : సీఎం పదవి అంటేనే 24×7 ప్రజా సంక్షేమం కోసం పాటుపడే హోదా అని అందరికీ తెలిసిన విషయమే. ఒకోసారి 24 గంటలసమయంకూడా సరిపోదు. రాష్ట్ర వ్యవహారాలు,...
Adani Data Center Park : విశాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ దాదాపు రూ.15 వేల కోట్లతో ఐటి పార్కు రూపొందించనుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇటీవలే ఇంటిగ్రేటెడ్...
CM YS Jagan agrees to release pending DA : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి దసరా పండుగ సందర్భంగా తీపికబురు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెండింగ్లో పెట్టిన...
Ys Jagan visits Durga Temple : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించారు. దుర్గగుడి అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం రూ.70 కోట్లను కేటాయించింది. అమ్మవారి...
cm Jagan : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం...
CM Ys Jagan : ఏపీలో దాదాపు 7 దశాబ్దాల తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయి. అన్ని ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు....
AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఏపీలో పాజిటివ్ రేటు 12 నుంచి 8.3శాతానికి తగ్గింది. కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండగా రికవరీ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది....
AP Schools Reopening : ఏపీలో వచ్చే అక్టోబర్ 5 నుంచి పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకస్మాత్తుగా హస్తినా టూర్ ఖరారైంది.. మంగళవారం (సెప్టెంబర్ 22) సాయంత్రం 5 గంటలకు జగన్ హస్తినా టూర్ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు హస్తినలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ప్రధాని...
తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి డిక్లరేషన్ వివాదంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇస్తారా? అన్న ప్రశ్నకు తాను...
ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత దేవినేని ఉమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమ టీడీపీ నేతలతో కలిసి తాడేపల్లి పోలీస్స్టేషన్లో కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం జగన్ ప్రేరణతోనే...
పెళ్లిరోజున ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆయన వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా...
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై కర్నూలు జిల్లా ప్రజలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయరాజధానిగా కర్నూలును ప్రకటించడంతో… జిల్లాల్లో సంబరాలు చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న...
ప్రకాశం జిల్లాలో జరుగుతున్న కొన్ని వ్యవహారాలు వైసీపీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశాలపై స్వయంగా సీఎం జగన్ దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దర్శి, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందన్న అంశాలపై...
సీఎం ఆఫీసులో ఉండే… సాల్మన్కు, కోవిడ్ ఆపరేషన్స్లో ఉండే డాక్టర్ చంద్రశేఖర్కు కోవిడ్ వచ్చింది..పోయింది..ఎంపీ మిథున్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వైరస్ వచ్చిందీ…పోయింది…కోవిడ్ అన్నది.. ఎవరికైనా వస్తుంది..పోతుంది..కాకపోతే.. ప్రజల్లో తీవ్ర...
కరోనా వైరస్ కారణంగా నమోదవుతున్న మరణాల రేటు దేశవ్యాప్తంగా 2.5శాతం పైగా ఉంటే.. ఏపీలో 1.06 శాతం ఉందని..కోవిడ్ పరిస్థితిని బాగా ఎదుర్కోవడం వల్లే ఇది సాధ్యం అవుతుందన్నారు సీఎం జగన్. పెద్ద పెద్ద రాష్ట్రాల...
ప్రకాశం జిల్లా అంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ సునామీని సైతం తట్టుకొని ఇతర జిల్లాల కంటే చెప్పుకోదగ్గ స్థానాలను ఇక్కడ దక్కించుకుంది. జిల్లాలోని ఒక్క పశ్చిమ ప్రాంతంలో తప్ప...
ఏపీలో మూడు రాజధానుల రగడ మళ్లీ మొదలైంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును గవర్నర్తో ఆమోదింపజేసుకునేలా ప్రభుత్వం అడుగులు వేయగా.. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు పోరాటానికి దిగాయి. ఈ మేరకు గవర్నర్కు లేఖలు రాశారు. అయితే...
ప్రభుత్వం మారిన తర్వాత రమణ దీక్షితులుకి గౌరవ ప్రధాన అర్చక పదవి వరించింది. కానీ ఆయనెందుకు సంతృప్తి చెందడం లేదు. టీటీడీపై ప్రత్యక్షంగా జగన్ సర్కార్పై పరోక్షంగా ఎందుకు విరుచుకుపడుతున్నారు..? ట్విటర్ వేదికగా రమణ సంధిస్తున్న...
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) విస్తరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ 2020, July...
సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ..దూసుకపోతున్న సీఎం జగన్..మరిన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు. కొన్ని పథకాల్లో మార్పులు చేస్తూ..మరింత మందికి లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. పథకాల్లో YSR Cheyutha పథకం కూడా ఒకటి....
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త. ఇకపై నెలవారీ వేతనాలను సకాలంలో అందించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ...
ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా హామీలిచ్చారు. ఎన్నికల్లో గెలిచారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. తానిచ్చిన హామీల్లో ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మరో హామీ తెర మీదకు వచ్చింది. రాష్ట్రంలో 13...
ఆన్లైన్ కోర్సులు చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో ఆందోళన చెందుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు...
వైఎస్సార్ పుట్టినరోజున రైతు దినోత్సవం జరుపుకుంటున్నామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక వ్యక్తి రైతుల గురించి ఎంతో ఆలోచన చేశారు? రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారా? లేదా? అని ఆత్మపరిశీలన చేసుకుని...
ఏపీలో MSMEలకు రెండో విడతగా ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. MSMEలకు రూ.548 కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర సీఎం జగన్ ప్రకటించారు. ఇచ్చిన మాట.. చెప్పిన తేదీ ప్రకారం.. గత మే నెలలో...
తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. గత ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన పంటల బీమా సొమ్మును చెల్లించేందుకు.. రూ. 596.36...
‘వైయస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈరోజు ప్రారంభించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కంప్యూటర్ బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక...
ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే యోచనలో ఉన్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పారు. ఆయన నిన్న సచివాలయం నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృధ్ది పధకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
అమరావతి గురించి జగన్ మదిలో ఏం ఆలోచనుంది? ఎవరికీ తెలియదు. చాలా రహస్యం. సరిగ్గా ఈ సమయంలోనే బొత్సా రాజధాని ప్రాంతంలో హడావిడిగా తిరుగుతుండంతో ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అమరావతిని జగన్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పేదలకు నూటికి నూరుశాతం ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జూలై8న సీఎం ప్రారంభించనున్నారు. మంగళవారం ఆయన...
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టిసారించారు. ప్రతిరోజు పది మంది ఎమ్మెల్యేలతో భేటీ కావాలని నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా పథకాలు అమలు జరుగుతున్న తీరుపైనా కూడా జగన్ సమీక్షించనున్నారు. అయితే సీఎం...
ఇండియా-చైనా బోర్డర్ అంశంలో ప్రధాని అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ‘ప్రధాని మోడీకి థ్యాంక్స్. విశ్వవ్యాప్తంగా ఇండియా రెప్యుటేషన్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సత్సంబంధాలు నెలకొల్పుతున్నారు. మీరు మా...
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి రాష్ట్ర బడ్డెట్లో రూ.3,615.60 కోట్లకు పైగా కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం కింద రైతుకు రూ.13వేల 500 ఆర్థిక సాయం అందించనున్నట్టు మంత్రి బుగ్గన తెలిపారు. కౌలు...
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపధ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదటిరోజు గవర్నర్ ప్రసంగం,అదే...