Vinukonda MLA: పండుగలకు ముఖ్యంగా న్యూఇయర్ లాంటి వేడుకలకు పెద్ద వాళ్లకు కానుకలు ఇచ్చి విషెస్ చెబుతుంటాం. కానీ, ఏకంగా ఎమ్మెల్యేనే గ్రీటింగ్ కార్డుతో సహా విష్ చేయడం ఎప్పుడైన విన్నారా.. వినుకొండ ఎమ్మెల్యే చేసిన...
YCP MLC Challa Ramakrishna Reddy passed away, due to corona : కరోనా వ్యాధి బారిన పడి మరో ప్రజాప్రతినిధి కన్నుమూశారు, కోరనా వైరస్ సోకి వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి శుక్రవారం...
YCP MLA Amarnath in Saibaba temple : విశాఖ (Vishaka) లో ఆదివారం కాస్తా హాట్ సండే అయ్యింది. రాజకీయ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీకి చెందిన విశాఖ...
pilli subhash vs trimurthulu: తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో విభేదాలు పెరుగుతూ పోతున్నాయని అంటున్నారు. అధికార పార్టీ అనగానే పెత్తనం కోసం ప్రయత్నాలు చేసేవారే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్నదీ అదే. ఒకరంటే ఒకరి...
dubbaka result andhra pradesh: తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు రాజకీయ వర్గాలను షాక్కు గురి చేసిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు మొత్తం దుబ్బాక ఉప ఎన్నికను చాలా ఆసక్తిగా గమనించాయి....
mla kondeti chittibabu pathetic condition: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల తీరు చర్చనీయాంశంగా మారింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన తనను మంత్రి పినిపె విశ్వరూప్ తొక్కేస్తున్నారని కొండేటి చిట్టిబాబు చాలా...
visakha politics: గ్రేటర్ విశాఖ.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 2007లో తొలిసారిగా జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. 2012లో పాలకమండలి గడువు ముగిసిన నాటి నుంచి ఇంత వరకూ ఎన్నికలు జరగలేదు. ఈ డిసెంబర్...
ap government dubbaka:తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఏపీలో కొత్త అంచనాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో టీడీపీ...
roja pawan kalyan: తిరుపతిలో జనసేన ఉనికి లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పార్టీ పెట్టిన నాయకులెవరైనా పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తారు, ఎన్నికల్లో పోటీ చేస్తారు.. కానీ జనసేన మాత్రం ఇతర...
pawan kalyan tirupati byelection: తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో పోటీ చేయాలన్న జనసేన ఆశలు నెరవేరే సూచనలు కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లానే…. తిరుపతి ఉప ఎన్నికలోనూ పోటీపై జనసేన వెనక్కి తగ్గే పరిస్థితి...
posani krishna murali ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే...
vijayasai reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారని అన్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధాన అడ్డండి చంద్రబాబే అని...
tirupati byelection ysrcp candidate doctor guru murthy: తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు తమ అభ్యర్థిని ప్రకటించారు. పనబాక లక్ష్మి పేరుని చంద్రబాబు అనౌన్స్ చేశారు....
janasena nadendla manohar: జనసేన పార్టీ అంటే అధినేత పవన్ కల్యాణ్తో పాటు.. ఆయన వెన్నంటి ఉండే నాదెండ్ల మనోహర్ గుర్తొస్తారు. అలాంటి మనోహర్ ఇప్పుడేమయ్యారనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. పార్టీని, అధినేతని వెనకుండి...
cm jagan tirupati loksabha by election: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై సీఎం జగన్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన కీలక నేతలు, సీనియర్ మంత్రులతో జగన్ సమావేశం అయ్యారు. తొలుత...
jc diwakar reddy: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఇంటికి వెళ్లేంతవరకూ ఏపీలో ఎన్నికలు జరగవన్నారు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. ప్రభుత్వం అభ్యంతరాలు, కోర్టు కేసులతో ఎన్నికలు ఇప్పట్లో...
mp margani bharat: ఏపీలో స్థానిక ఎన్నికల మంటలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఎన్నికల కమిషన్ అంటుంటే, ప్రభుత్వం మాత్రం నో అంటోంది. కరోనా తగ్గిందని ఈసీ అంటుంటే, కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని...
ap sec nimmagadda: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టుకి వెళ్లాలని ఆయన నిర్ణయించారు. ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర...
sec nimmagadda ramesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారాయన. బుధవారం(నవంబర్ 18,2020) సుమారు 40 నిమిషాలు...
pawan kalyan capital amaravati: అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అమరావతి ఉద్యమం చేస్తున్న వారిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు పవన్ కళ్యాణ్. మంచి బట్టలు,...
sec nimmagadda meets governor: ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ దూకుడు పెంచింది. గవర్నర్ బిశ్వభూషణ్ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలిశారు. బుధవారం(నవంబర్ 18,2020) ఉదయం గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ అయ్యారు....
pawan kalyan: పార్టీలు మారినప్పుడల్లా రాజధానులు మారకూడదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని విషయంలో 2014 నిర్ణయానికే జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. రాజధానిగా అమరావతే ఉండాలని జనసేన మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని...
tdp sc classification: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదంటారు.. కానీ, ఒక్కోసారి ఆలస్యంగానైనా ఆకులు పట్టుకుంటే కొంచెం ఉపశమనం లభించే చాన్స్ ఉండొచ్చన్నది టీడీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. పోగొట్టుకొన్న చోటే వెతుక్కొని ఎలాగైనా...
new tension for ysrcp activists: ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఒక రకంగా ఉంటుంది.. వచ్చాక మరో రకంగా ఉంటుంది. అధికారంలోకి రాక ముందూ నేతలందరూ కలిసి పని చేస్తున్నట్టుగా కనిపిస్తారు....
clash between two YCP groups in kadpa district : కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘర్షణలో జరిగిన పరస్పర దాడుల్లో...
ap new districts: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోతుందని భావించారు. కాకపోతే ఏదో ఒక కారణంతో జాప్యం జరుగుతోంది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు వేగవంతమైందని అంటున్నారు....
cm jagan : విశాఖ జిల్లా అభివృద్ధి సమావేశంలో వైసీపీ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై జగన్ సీరియస్ అయ్యారు. విశాఖ వైసీపీ నేతలు వెంటనే తాడేపల్లికి రావాలని ఆదేశించారు. దీంతో వైజాగ్ నేతలు విశాఖ...
cm jagan ysrcp : వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. పార్టీ తెచ్చిన అధికారంతో పాలన చేస్తున్న జగన్ పార్టీని పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత...
nara lokesh achen naidu loose weight: కేడర్ను ఆకర్షించేందుకు, ప్రజలకు దగ్గరయ్యేందుకు ఓ కొత్త విధానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్నారని అంటున్నారు. ఫిట్నెస్ మంత్రంతో ఏపీలో ప్రజానీకాన్ని ఆకర్షించాలని నాయకులు ప్లాన్ చేస్తున్నారు....
guduru mla Varaprasad Rao Velagapalli: నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా వరప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ ఇక్కడ రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది....
bjp vizianagaram: విజయనగరం జిల్లాలో బీజేపీకి పెద్ద గుర్తింపు లేదు. బీజేపీకి చెప్పుకునేంత బలం, బలగం లేదు. రాష్ట్ర స్థాయి నేతలూ లేరు. ఇక కేడర్ అంటే… తూతూ మంత్రమే. ఎప్పుడూ కనిపించే ఆ ముగ్గురు...
tadikonda mla undavalli sridevi: మీడియాలో ప్రసారం అవుతున్న ఆడియో తనది కాదని గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు. తన ఆడియోలను మార్ఫింగ్ చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని శ్రీదేవి...
Sattenapalle kodela sivaram: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. 2019 ఎన్నికల్లో మాజీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇక్కడి నుంచి పోటీ చేసి వైసీపీ...
avanthi srinivas gudivada amarnath silent war: అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్… ప్రస్తుతం వైసీపీలో ఒకరు మంత్రిగా మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అవంతి శ్రీనివాస్ నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలో అమర్నాథ్ చదువుకున్నారు. రాజకీయ కుటుంబ...
karanam venkatesh: ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి. ఒకే పార్టీలో ఉన్నా కత్తులు దూసుకుంటున్నారు. వర్గ పోరు...
vijayasai reddy gitam: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వరుసగా షాక్ లు ఇస్తున్నారు. శ్రీభరత్ ప్రెసిడెంట్గా ఉన్న...
Amanchi vs Karanam Balaram in Cheerala : ప్రకాశం జిల్లా చీరాలలో కరణం బలరాం వర్సెస్ ఆమంచి.. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వార్ నడుస్తోంది. ఏ సందర్భం వచ్చినా నువ్వా నేనా...
amanchi krishnamohan vs karanam balaram: ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ గుర్తింపు కాస్త ఓవర్ డోస్ అయిపోయింది. అధికార వైసీపీలో వర్గాల కుమ్ములాటలు రోజురోజుకు ఎక్కువై రచ్చకెక్కి...
mayor Sunkara Pavani: ఏపీలోని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో నగర ప్రథమ పౌరురాలిగా తన ప్రాథమిక హక్కులను అధికార పార్టీ నేతలు హరిస్తున్నారని మేయర్ సుంకర పావని ఆవేదన చెందుతున్నారు. మేయర్ హోదాలో తనకు కనీస...
ap cabinet meeting: ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. గురువారం(నవంబర్ 5,2020) అమరావతిలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయ్యింది. ప్రధానంగా ఇసుక పాలసీలో మార్పులపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. దాదాపు 30 కీలక...
narayana : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీఎం తర్వాత అన్నీ తానై వ్యవహరించిన మాజీమంత్రి పొంగూరు నారాయణ ఇప్పుడు బొత్తిగా కనిపించడం మానేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే నారాయణను తన కేబినెట్లోకి తీసుకుని...
ganta srinivas rao: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేకమైన స్టైల్. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాయిస్ను బలంగా వినిపించే గంటా.. మారిన ప్రతిపార్టీలోనూ తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని సృష్టించుకున్నారు. అధికారం...
amanchi krishna mohan: కరణం బలరాం.. ఇప్పుడు చీరాల ఎమ్మెల్యే. ఆమంచి కృష్ణమోహన్.. ఇప్పుడు లోకల్ వైసీపీ స్ట్రాంగ్ లీడర్. ఇద్దరూ ఈక్వల్గానే ఉన్నారు. కరణం వైసీపీ కండువా కప్పుకున్నప్పటి నుంచే.. చీరాలలో ఆధిపత్య పోరు...
karanam balaram vs amanchi krishna mohan: చీరాలలో ఒకే ఒరలో రెండు కత్తుల మధ్య పోరు జరుగుతోంది. కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ మధ్య ఆధిపత్య పోరు.. ఇప్పుడు రచ్చకెక్కింది. ఇద్దరు బలమైన నేతల...
rama subba reddy: కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో గుర్తింపు పొందిన పొన్నపురెడ్డి కుటుంబం మొన్నటి ఎన్నికల తర్వాత వైసీపీలోకి చేరింది. రామసుబ్బారెడ్డి...
nandamuri balakrishna: తన తండ్రి ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా ఏనాడు రాజకీయ వాసనలు వంటబట్టించుకోకుండా జాగ్రత్తపడ్డ బాలకృష్ణ.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కాస్త చురుగ్గానే వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ సైతం సినీ నటుడిగా తన...
Election commission : ఏపీలో రాజకీయ పార్టీలతో సమావేశం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి SEC ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఎలక్షన్ కమిషన్ 19 పార్టీలకు ఆహ్వానం పంపిందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్...
pothula sunitha resign : టీడీపీ నేత, ఎమ్మెల్సీ పోతుల సునీత కీలక నిర్ణయం తీసుకున్నారు. పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను పంపారు. గత...
visakha political leaders: విశాఖ జిల్లాలో వారసత్వ రాజకీయాలు కొత్త కాదు. గత 30 సంవత్సరాలుగా వారసత్వ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ వారసత్వాన్ని ఆయన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్...
jamili elections: దేశంలో వన్ నేషన్-వన్ ఎలక్షన్ అనేది బీజేపీ స్లోగన్. 2016లో ప్రధాని మోదీ తొలిసారి ఈ ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు దేశంలో జమిలి ఎన్నికల గురించి పెద్ద...