కరోనావైరస్ ప్రభావం గత సంవత్సరంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా స్మార్ట్ఫోన్ పరిశ్రమలో కనిపించడం ప్రారంభమైంది. కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ నుండి జూన్...
ఉచిత యాక్సెస్ కూడా దొరుకుతుంది. చిన్న కాఫీ షాపుల నుంచి హోటల్స్, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, టూరిస్ట్ స్పాట్లలో ఫ్రీ వైఫై ..
whatsapp:వాట్సప్.. పర్సనల్ మెసేజింగ్ యాప్.. ఇప్పుడు నిత్య జీవితంలో ఓ భాగం అయిపోయింది.. రోజులో నిద్ర లేవగానే మొదట వాట్సప్ చూసి కార్యకలాపాలు సాగించేవారి శాతం ఎక్కువే. అయితే వాట్సాప్లో అనేక విషయాలు మనకు తెలియవు...
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మీకు తెలియకుండా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారో తెలుసా? చాలామంది యూజర్లు ఇతరుల గ్రూపులో జాయిన్ అయిపోతుంటారు. కొన్నిసార్లు యూజర్ల ప్రైవసీకి ఇబ్బందిగా అనిపిస్తుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో భారత్ లో మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఒప్పో ఎ54 ను భారత మార్కెట్లో విడుదల చేసింది..
భారతదేశంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా కట్టడి కోసం ఢిల్లీ ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలు తాత్కాలిక లాక్డౌన్ అమలు చేస్తున్నాయి.
COVID-19 vaccination centre : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్లు విధించాయి....
కార్ల కలెక్షన్లో విజయ్ మాల్యా క్రేజ్ ఎలాంటిదో చెప్పనవసరం లేదు. ఎక్స్పెన్సివ్ కార్లన్నింటిని వేలం వేయాలని..
శామ్సంగ్ బడ్జెట్ స్మార్ట్ఫోన్ అయిన శామ్సంగ్ గెలాక్సీ ఎం 21 ఇప్పుడు చౌకగా దొరుకుతుంది. గతేడాది లాంచ్ చేసిన ఈ శక్తివంతమైన స్మార్ట్ఫోన్ ధరను కంపెనీ రూ.1,500 తగ్గించింది.
తొలి వాహనం.. తొలి సంపాదన ఇలా కొందరికి తమ జీవితంలో తొలిసారి దక్కిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రస్తుతం బెంజ్ నుండి ఆడీ వరకు.. ఇంకా ఖరీదైన కార్లు కొనుక్కొనే స్థోమత ఉన్నా కొందరికి తొలిసారి...
Whatsapp Link: సైబర్ నేరగాళ్లు.. వాట్సప్లో వైరస్ వ్యాప్తి చేయడం పనిగా పెట్టుకుని పలు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్ ఎప్పుడూ కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. కానీ, కొత్త రంగులో వాట్సాప్ వస్తోంది, వచ్చేసింది...
ఎలక్ట్రిక్ వాహనమే కానీ ఛార్జింగ్ అవసరమేలేని ఒక కార్ మాత్రం ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతుంది. అమెరికాకు చెందిన ‘ఆప్టెరా’ అనే కంపెనీ పారాడిగ్మ్ అనే పేరుతో సెల్ఫ్ ఛార్జింగ్ అయ్యే...
maruti suzuki cars : మీరు మారుతి కంపెనీ కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ బడ్జెట్ను కొద్దిగా పెంచాల్సి ఉంటుంది. వాస్తవానికి, ఈ రోజు నుండి కంపెనీ కొన్ని మోడళ్ల ధరలను పెంచింది. దీంతో...
సౌర వ్యవస్థ దుమ్మధూళితో నిండి ఉంటుంది. గ్రహాల నుంచి కొంత దుమ్ము వచ్చి చేరుతుంది. గ్రహశకలాలు, తోకచుక్కల నుంచి దుమ్ము సౌర వ్యవస్థలో పేరుకుపోతుంది.
సొంత కార్ గ్యారేజ్ లో దీనిని లుక్ ను మార్చినట్లు చెప్పాడు. తానే స్వయంగా చాలా కాలం కష్టపడి ...
ఇండియాలో లాంచ్ చేసిన టయోటా ఫస్ట్ మోడల్స్ లో క్వాలిస్ ఒకటి. జపనీస్ టెక్నాలజీతో రెడీ అయిన వెహికల్..
COVID-19 మహమ్మారి పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఈ కారణంగా, మార్కెట్లో ఎంట్రీ లెవల్ నోట్బుక్లు.. క్రోమ్బుక్ల కోసం భారీగా డిమాండ్ పెరిగింది.ఈ క్రమంలో భారత్ కు Chromebook ను తీసుకురావాలని ప్రముఖ ల్యాప్...
ప్రముఖ మొబైల్ సంస్థ ఒప్పో నుంచి మరో స్మార్ట్ఫోన్ ప్రపంచానికి పరిచయమైంది. కొత్తగా మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ ఎఫ్19 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఎఫ్19 సిరీస్ ప్రారంభ వేరియంట్. ఇంతకు ముందు ఎఫ్19...
ఇటీవల 533 మిలియన్ ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో లీక్ అయిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. డేటాలో కాంటాక్ట్ నంబర్, ఫేస్బుక్ ఐడిలు, పుట్టిన తేదీలు ఉన్నాయి.
ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా చేయాలంటే డెబిట్ కార్డు కావాల్సిందే. ఈ విషయం అందరికి తెలిసిందే. పొరపాటున డెబిట్ కార్డు మర్చిపోయామో.. ఇక అంతే.. ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడం కుదరదు. చాలామందికి ఇదో...
వీడియో గేమ్స్.. పురాణాలు, బెస్ట్ బుక్స్ నుండి కామిక్స్ వరకు సాహిత్యం నుండి సంగీతం వరకు ఏదైనా గేమ్స్ కు కాదు అనర్హం అనేలా ఈ గేమ్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ గేమ్స్ లో అత్యున్నత స్థాయి...
అసలే కరోనా కాలం.. మహమ్మారి మాటువేసిన ఈ ప్రపంచంలో ఒకప్పటిలా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. వ్యాక్సిన్లు వచ్చినా వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో అందరిని భౌతికంగా కలవడం దాదాపు కష్టమైపోయింది.
యూజర్లను వ్యాక్సినేషన్ కు ఎంకరేజ్ చేసేలా.. దిగ్గజ సెర్చింగ్ బ్రౌజర్ గూగుల్ వీడియోను రెడీ చేశారు. దాని పేరేంటో తెలుసా.. 'గెట్ బ్యాక్ టు వాట్ యూ లవ్'..
సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏ ప్రాంతం చూసినా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ సమ్మర్ మనుషులకే కాదు వాహనాలకూ గడ్డుకాలమే. వాహనదారులు తమ బండ్లతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా...
కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ గుర్తుండిపోతుంది. అప్కమింగ్ టూ వీలర్లను లాంచ్ చేయడమే మాకుండా ఉన్న వాటిని రీ మోడల్ చేసి మార్కెట్లోకి ..
నాసాకు చెందిన ఇన్ జెన్యూయిటీ మినీ హెలికాప్టర్ మార్స్ పై దిగింది. ఫిబ్రవరి 18వ తేదీన మార్స్ పై ల్యాండ్ అయిన..పర్సీవరెన్స్ రోవర్ కిందిభాగంలో ఈ మినీ హెలికాప్టర్ ను ఫిక్స్ చేశారు.
కార్లు, మైక్రోవేవ్ ఓవెన్ల నుంచి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో చిప్లన్నీ విదేశీ కంపెనీలవే ఉంటున్నాయి. ప్రతి గాడ్జెట్లో లోపలి మైక్రోప్రాసెసర్లు లేదా చిప్స్ ఎక్కువ శాతం చైనా సహా ఇతర దేశాల నుంచి ఇంపోర్టు చేసుకుంటున్నాం.
WhatsApp:మిలియన్ల మంది వినియోగదారులకు అత్యంత ఇష్టమైన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్.. వినియోగదారుల చాట్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త అప్డేట్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకుని వస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగా, ఈ ఏడాది కూడా చాలా...
జస్ట్ లివింగ్ కాస్ట్ లక్షలలో ఉండే తారామణులు కార్ల మీద కోట్లు ఖర్చు పెట్టడం సాధారణమే అనుకోవాలి. మన బాలీవుడ్ భామల దగ్గర ప్రపంచంలోనే కాస్ట్ లీ కార్లు కూడా ఉన్నాయి. రోల్స్ రాయిస్ నుండి...
డీఆర్డీఓ ఆధ్వర్యంలో 9కేజీలు మాత్రమే బరువుండే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను రెడీ అవనుంది. 13లక్షల మంది స్ట్రాంగ్ ఇండియన్ ఆర్మీ..
స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..అయితే..మీ మొబైల్ డేటా గూగుల్ లేదా ఆపిల్ కు చేరుతుందని నివేదిక వెల్లడిస్తోంది.
ఏప్రిల్ 1 నుంచి కొత్త కార్ల ధరలు పెరగనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు కార్ల ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలోనే కార్ల ధరలు పెరిగాయి.
టాటా ఇండికా క్రేజీ లుకింగ్ మాడిఫికేషన్ కారు చూశారా? .. అదే.. టాటా ఇండికా కారు.. టాటా ఇండికా కారుకు 4 డోర్ హ్యాచ్ బ్యాక్ ఉంటుంది.. ఇప్పుడు ఈ కారును కాస్తా 2 డోర్...
పైగా ఈ బ్యాటరీ లైఫ్ దాదాపు 28వేల సంవత్సరాలు ఉండొచ్చని చెప్తున్నారు. అమెరికాకు చెందిన..
off-road vehicles of 5 popular Indians: రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువేముందు అన్న సామెతగా మన సెలబ్రిటీలు తలచుకుంటే వెనక్కు తగ్గేదేముంది. ఒకప్పుడు సినీ హీరోలంటే మంచి కారు కొనుక్కొనే వాళ్ళు. కానీ...
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్ తీసుకొచ్చింది. వచ్చే నెల ఏప్రిల్ నుంచి మొబైల్, యుటిలిటీ, ఇతర బిల్లులన్నీ ఆటో-పేమెంట్ కానున్నాయి. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం...
భారతీయ అతిపెద్ద టెలికం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు కోసం సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది.
అంగారకుడిపై మనిషి తన పాదం మోపాలన్న కోరిక.. నివాసం ఏర్పరచుకోవాలన్న ఆశ.. ఆలోచన ఇప్పటిది కాదు... కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు ఉండగా వారు స్వతహాగా డ్రైవింగ్ చేయడంతో పాటు వారికి కార్లంటే అమితమైన ప్రేమ.. వీరి దగ్గర ప్రపంచంలోనే టాప్ కంపెనీలుగా వెలుగొందుతున్న రోల్స్ రాయిస్, బెంట్లీ, టెస్లా, మసెరటి లెవాంటే...
గత ఏడాది ఫిబ్రవరిలో బ్యాంకులు తమ సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తేనే... OTPలు పంపిస్తామని ట్రాయ్ తేల్చి చెప్పింది.
థాయ్ లాండ్ కు చెందిన ఓ వ్యక్తి iPhone 7 ఆర్డర్ ఇచ్చాడు. కానీ..వచ్చిన ఐటమ్ చూసి నోరెళ్లబెట్టాడు.
ఆటోమొబైల్ రంగంలో ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం కార్ సెగ్మెంట్ లో మ్యాన్యుఫ్యాక్చర్లు అద్భుతంగా ఆలోచిస్తున్నారు. అయితే ఆటోమొబైల్ రంగం ఆరంభంలో డిఫరెంట్ టెక్నాలజీస్తో..
Realme 8 Pro Smart Phone : సూపర్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ రియల్మీ.. అదిరిపోయే కెమెరా ఫీచర్ తో స్మార్ట్ ఫోన్ ని...
మైక్రోమాక్స్ గత వారం (డిసెంబర్ 19) భారతదేశంలో తన ఇన్ సిరీస్లో మూడవ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. మైక్రోమాక్స్ ఇన్ 1 ఇప్పుడు కంపెనీ తాజా బడ్జెట్ స్మార్ట్ఫోన్ అయింది.
గూగుల్ ప్లే స్టోర్లో డెవలపర్ల కోసం wifinanscan అనే యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఇతర పరికరాలతో కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది, అంతేకాదు ఇందులో ఇంటర్నెట్...
కార్ల రిజిస్ట్రేషన్ నెంబర్లకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్లు అంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నచ్చిన నెంబర్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు.
ట్వీట్లలో తప్పులు, అక్షర దోషాలు లాంటివి మార్చుకునేందుకు మిలియన్ల కొద్దీ యూజర్లు అడుగుతున్న రిక్వెస్ట్ లను పరిగణనలోకి తీసుకుంటూ.. ట్విట్టర్ ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి..
మెరుగైన సేవలు అందించడం కోసం మరిన్ని అప్డేట్స్ తీసుకొస్తున్న వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ ఫోన్లలో వాట్సాప్ తమ సేవలను నిలిపివేసే అవకాశం ఉంది.
మనం నివసించే భూమి ఒకప్పడిలా లేదు.. ఎన్నో మార్పులు సంభవించాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో మరెన్నో పెనుమార్పులకు దారితీసింది. గత శతబ్దాలతో పోలిస్తే.. భూమి ముఖ చిత్రమే మారిపోయిందని అనిపిస్తోంది.
android tvs ఇటెల్ సంస్థ తన టీవీ పోర్ట్ఫోలియోను భారతదేశంలో విస్తరిస్తూ నాలుగు కొత్త టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. జి-సిరీస్ కింద కంపెనీ వాటిని లాంచ్ చేసింది. వీటిలో అనేక అధునాతన ఫీచర్లు, కనెక్టివిటీ ఎంపికలు...