సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్.. యాసంగిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్.. యాసంగిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు

Cm Kcr (1)

CM KCR : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. సేకరించిన ధాన్యాన్ని అందించడం కేంద్రం బాధ్యత అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇదే కొనసాగుతోందని ఆయన అన్నారు.