Shamshabad Airport : రూ.34 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు

సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఓ వ్యక్తి రూ.34 లక్షల విలువైన బంగారాన్ని చాకోలెట్ బాక్స్ లో తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

Shamshabad Airport : రూ.34 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు

Shamshabad Airport

Shamshabad Airport : సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఓ వ్యక్తి రూ.34 లక్షల విలువైన బంగారాన్ని చాకోలెట్ బాక్స్ లో తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దానిని తూకం వేయగా 763.66 గ్రాములుగా తేలింది. రియాద్ నుంచి ఈ బంగారం తెస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు, అనంతరం బంగారం తెచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంగారాన్ని ఎక్కడికి తరలిస్తున్నాడనే కోణంలో విచారిస్తున్నారు.

Read More : Bigg Boss 5 Telugu : లహరిని కావాలనే ఎలిమినేట్ చేశారా..?