PM Modi : హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. రాత్రికి నోవాటెల్ లో మోదీ బస చేయనున్నారు.

PM Modi : హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని

PM Modi

Pm Modi : ప్రధాని మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో మోదీ బేగంపేటకు చేరుకున్నారు. ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. బేగంపేట నుంచి హెలికాప్టర్ లో ప్రధాని మోదీ హైటెక్స్ ప్రాంగణానికి చేరుకున్నారు.

PM Modi: 3న బీజేపీ బహిరంగ సభ.. మోదీ ఉండే స్టేజీపై ఏడుగురికే అనుమతి

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. రాత్రికి నోవాటెల్ లో మోదీ బస చేయనున్నారు.