COVID 19 : తెలంగాణలో కరోనా..24 గంటల్లో 4 వేల 298 కేసులు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. మృతి చెందిన వారి సంఖ్య 2928 చేరుకుంది. 6026 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Telangana : తెలంగాణలో వైరస్ వ్యాప్తి కంటిన్యూ అవుతోంది. అయితే..కొద్ది కొద్దిగా కేసులు తగ్గుతుండడం ఉపశమనం కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. మృతి చెందిన వారి సంఖ్య 2928 చేరుకుంది. ఒక్క రోజులోనే…6026 మంది డిశ్చార్జ్ అయ్యారు.
మొత్తంగా..4,69,007 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 53,072 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 64,362 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు మొత్తం 1,40,16,740 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు :
ఆదిలాబాద్ 30. భద్రాద్రి కొత్తగూడెం 127. జీహెచ్ఎంసీ 601. జగిత్యాల 116. జనగామ 73. జయశంకర్ భూపాలపల్లి 97. జోగులాంబ గద్వాల 86. కామారెడ్డి 42. కరీంనగర్ 173. ఖమ్మం 203. కొమరం భీం ఆసిఫాబాద్ 27. మహబూబ్ నగర్ 161. మహబూబాబాద్ 106. మంచిర్యాల 122. మెదక్ 63.
మేడ్చల్ మల్కాజ్ గిరి 328. ములుగు 61. నాగర్ కర్నూలు 157. నల్గొండ 199. నారాయణపేట్ 32. నిర్మల్ 28. నిజామాబాద్ 76. పెద్దపల్లి 144. రాజన్న సిరిసిల్ల 64 రంగారెడ్డి 267. సంగారెడ్డి 106. సిద్ధిపేట 154. సూర్యాపేట 21. వికారాబాద్ 148. వనపర్తి 107. వరంగల్ రూరల్ 126. వరంగల్ అర్బన్ 160. యాదాద్రి భువనగిరి 93. మొత్తం 4,298
Read More : Delhi : సార్..లాక్ డౌన్ ఎత్తేయండి…వ్యాపారుల వేడుకోలు
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.15.05.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/ZzylWxntGG— IPRDepartment (@IPRTelangana) May 15, 2021