Minister Ktr: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. ఆరుగురు మంత్రులు అక్కడే..
ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ తాగునీటి సరఫరా...

Minister Ktr: ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం సుంకిశాలలో జలమండలి నిర్మించనున్న ఇనెటెక్ వెల్కు పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. అయితే ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్తో పాటు మరో ఆరుగురు మంత్రులు పాల్గోనున్నారు. వీరిలో స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి పాల్గోనున్నారు.
Minister KTR : కేంద్రమంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
కేటీఆర్ పర్యటన ఇలా..
– శనివారం ఉదయం 8.50 కి బేగంపేట సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి బేగం పేట విమానాశ్రయానికి చేరుకుంటారు
– 9గంటలకు బేగంపేట్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 9.40 గంటలకు పెద్దపూర మండలం సుంకిశాల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఇన్ టేక్ వెల్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత కోదండాపూర్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతారు.
– 10.15 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10.45 గంటలకు నందికొండకు చేరుకుంటారు.
– 11.30 గంటలకు బుద్ధవనం ప్రారంభిస్తారు. అనంతరం పరిశీలిస్తారు
– 11.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు హాలియో మున్సిపాలిటీకి చేరుకుంటారు.
– మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించి నందికొండ, హాలియా మున్సిపాలిటీల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
– మధ్యాహ్నం 12.30 గంటలకు హాలియా మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తారు.
– 1.30 గంటలకు స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత 2.30 గంటలకు తిరిగి హెలికాప్టర్ లో బయలుదేరి హైదరాబాద్ కు తిరుగుపయనం అవుతారు.
- Minister Gangula Counter : ఆ కుటుంబం ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ప్రధాని వ్యాఖ్యలకు గంగుల కౌంటర్
- Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ
- పోలీస్ దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు
- Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద
- Police Jobs : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే ఆఖరు
1Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
2Tomato flu: భయపెడుతున్న టొమాటో ఫ్లూ.. దేశంలో పెరుగుతున్న కేసులు
3IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
4Rajendraprasad : ఆయన బతికుంటే బంగారు పూలతో పాద పూజ చేసేవాడిని..
5Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
6Samantha : అలా చచ్చిపోతే నా అదృష్టం.. సమంత సంచలన వ్యాఖ్యలు..
7Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్
8Zoom Hackers : జూమ్ యాప్తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్లో మాల్వేర్ పంపుతున్న హ్యాకర్లు..!
9Kevin Speacy : పురుషులపై లైంగిక వేధింపులు.. ఆస్కార్ అవార్డు గ్రహీతపై కేసు..
10Crime news: గ్యాస్ సిలీండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. నలుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకొని..
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు