Telangana : 24 గంటల్లో 772 కరోనా కేసులు, 07 మంది మృతి
Telangana Corona Cases : తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 772 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 7 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 వేల 472 యాక్టివ్ కేసులుండగా..3 వేల 710 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 88 కరోనా కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని..748 మంది డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 06 లక్షల 13 వేల 872గా ఉంది. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 11వేల 472గా ఉంది.
Read More : Osmania University : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జులై 8 నుంచి పెండింగ్ పరీక్షల నిర్వహణ
ఏ జిల్లాలో ఎన్ని కేసులు : –
ఆదిలాబాద్ 03. భద్రాద్రి కొత్తగూడెం 28. జీహెచ్ఎంసీ 88. జగిత్యాల 18. జనగామ 06. జయశంకర్ భూపాలపల్లి 16. జోగులాంబ గద్వాల 01. కామారెడ్డి 02. కరీంనగర్ 48. ఖమ్మం 86. కొమరం భీం ఆసిఫాబాద్ 04. మహబూబ్ నగర్ 08.
Read More : వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్, ఎచీవ్మెంట్ అవార్డులు
మహబూబాబాద్ 33. మంచిర్యాల 47. మెదక్ 04. మేడ్చల్ మల్కాజ్ గిరి 35. ములుగు 18. నాగర్ కర్నూలు 08. నల్గొండ 57. నారాయణపేట 04. నిర్మల్ 04. నిజామాబాద్ 08. పెద్దపల్లి 41. రాజన్న సిరిసిల్ల 16. రంగారెడ్డి 35. సంగారెడ్డి 10. సిద్దిపేట 21. సూర్యాపేట 37. వికారాబాద్ 03. వనపర్తి 09. వరంగల్ రూరల్ 06. వరంగల్ అర్బన్ 51. యాదాద్రి భువనగిరి 17. మొత్తం 772.