Telangana : కేఆర్ఎంబీకి మరోసారి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

కృష్ణా న‌దీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మ‌రో లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ సోమవారం లేఖ రాశారు.

Telangana : కేఆర్ఎంబీకి మరోసారి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana

Telangana : కృష్ణా న‌దీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మ‌రో లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ సోమవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేప‌డుతున్న హంద్రీనీవా సుజ‌ల స్రవంతి ప్రాజెక్టుపై ఫిర్యాదు చేశారు.

చదవండి : KRMB : తెలంగాణ, ఏపీ ఈఎన్సీలకు కేఆర్‌ఎంబీ లేఖ

ఎలాంటి అనుమ‌తులు లేకుండానే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విస్తర‌ణ ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచింద‌ని.. విస్త‌ర‌ణ ప‌నుల నిలిపివేత‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి చేసింది.

చదవండి : KRMB నిర్ణయాలు అమలు చేయలేం – తెలంగాణ సర్కార్