Revant Reddy : మోడీ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ : రేవంత్ రెడ్డి
అమిత్ షా, మోడీ చర్యలపై ఢిల్లీ గల్లీ వరకు నిరసన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీ వేణుగోపాల్, చిందంబరంలకు గాయాలయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాత్, బుపేష్ బాగేల్ లపై పొలీసులు దాడులు చేశారని పేర్కొన్నారు.

TPCC chief Revant Reddy has criticized PM Modi and CM KCR
మోడీ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మోడీ ఆడించినట్టు ఆడడం కేసీఆర్ విధి అని ఎద్దేవా చేశారు. రేపు జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరం అని ఎన్నికలకు దూరంగా ఉండి బీజేపీని గెలిలించడానికి కేసీఆర్ సుపారి తీసుకున్నాడని ఆరోపించారు. కేసీఆర్ నైతిక విలువలు లేని బజారు నేత తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ సొంతంగా రాష్ట్రపతి అభ్యర్థిని పెడతాడా…? అని ప్రశ్నించారు. కేసీఆర్ గైర్హాజరు అవడానికి ముందే ప్లాన్ చేశారని విమర్శించారు. కేసీఆర్ మమతా బెనర్జీ పిలిచినా సమావేశానికి రాలేదన్నారు.
బీహార్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసుకున్నారు..దీని నుండి అభ్యర్థిని భరిలో దింపుతారా? మోడీ పాల్పడ్డ ప్రతి అనాగరిక చర్యలో కేసీఆర్ కు భాగస్వామ్యం ఉందని విమర్శించారు. గాంధీ కుటుంబాన్ని దేశాన్ని విడదీసి చూడలేమని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధాని పదవులను త్యాగం చేసిన కుటుంబం అని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియాగాంధీని అవమానిస్తున్నట్లు మోడీ చర్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరం అన్నారు.
అమిత్ షా, మోడీ చర్యలపై ఢిల్లీ గల్లీ వరకు నిరసన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కేసీ వేణుగోపాల్, చిందంబరంలకు గాయాలయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాత్, బుపేష్ బాగేల్ లపై పొలీసులు దాడులు చేశారని పేర్కొన్నారు. ఇవాళ ఏఐసిసి కార్యాలయంలో ఉన్న నేతలపై కూడా పోలీసులు దాడి చేశారని తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు రేపు రాజ్ భవన్ లో ఉదయం 11 గంటలకు నిరసన ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఎల్లుండి జిల్లా కేంద్రాల్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసనలు చేయాలని ఏఐసిసి పిలుపునిచ్చినట్లు తెలిపారు.
రేపు ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఉన్న పీజేఆర్ విగ్రహం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకోవాలని కోరారు. అక్కడి నుండి రాజ్ భవన్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో రైల్వే స్టేషన్లు, పోస్ట్ ఆఫీస్ లు, ఎల్ఐసీ టెలికాం ఆఫీస్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీస్ ల వద్ద ఎల్లుండి నిరసనలు చేపట్టాలని పిలుపు ఇచ్చారు.
- CM Jagan Request : ప్రత్యేక హోదా ఇవ్వండి.. అల్లూరి సాక్షిగా ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి
- PM Modi: ఇండియా చిప్ మేకర్ నుంచి చిప్ టేకర్లా మారాలనుకుంటుంది – పీఎం మోదీ
- PM Modi: కృష్ణ భారతి పాదాలకు నమస్కారం చేసిన ప్రధాని మోదీ.. ఆమె ఎవరంటే?
- బీజేపీ విషయం లేక విషం కక్కుతోంది.. హరీష్ రావు
- PM Modi Black Balloons : మోదీకి తప్పిన పెనుప్రమాదం.. ప్రధాని హెలికాప్టర్కు సమీపంలో బెలూన్ల కలకలం
1Andhra Pradesh: మళ్ళీ అధికారంలోకి రావడానికి టీడీపీ ఇలా చేసింది: భూమన
2Ginger Tea : వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అల్లం టీ!
3Bandi Sanjay: టీఆర్ఎస్ సర్కారుని ఇరుకున పెట్టేలా.. బీజేపీ 88 ఆర్టీఐ దరఖాస్తులు
4Kaali : ‘కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్ పై క్షమాపణలు చెప్పిన అగాఖాన్ మ్యూజియం.. మరింత రెచ్చగొట్టేలా డైరెక్టర్ పోస్ట్..
5Covid Vaccine: కోటి 36లక్షల కొవిడ్ డోసులు చెత్త బుట్టలోకి..
6China: చైనాలో మళ్ళీ కరోనా కలకలం.. లాక్డౌన్లో కోట్లాది మంది ప్రజలు
7Maharashtra: సీఎంగా తొలిసారి ఇంటికి ఏక్నాథ్ షిండే.. డ్రమ్స్ వాయించిన భార్య లత.. వీడియో
8Gautam Raju : ఎడిటర్ గౌతంరాజుకి నివాళులు అర్పిస్తూ ప్రెస్నోట్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్..
9Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలిపిన బాలకృష్ణ
10ysrcp: వైసీపీ ప్లీనరీలో ప్రసంగించనున్న విజయమ్మ.. చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమానికి..
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?