Nehru Zoo Park : నెహ్రూ జూ పార్క్‌లో ఏనుగు, చిరుత మృతి

Nehru Zoo Park : నెహ్రూ జూ పార్క్‌లో ఏనుగు, చిరుత మృతి

Nehru Zoo Park

Nehru Zoo Park : హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ లో ఈ రోజు రెండు జంతువులు మృతి  చెందినట్లు జూ సిబ్బంది తెలిపారు. 83 ఏళ్ల వయస్సున్న రాణి అనే పేరు గల ఏనుగు… 21 సంవత్సరాల వయస్సున్న అయ్యప్ప అనే చిరుత పులి మరణించాయి. ఈ రెండు జంతువులు వయస్సు ఎక్కువవటం… కొన్నాళ్లుగా వివిధరకాల వ్యాధులతో బాధపడుతున్నట్లు జూ సిబ్బంది వెల్లడించారు.