Home » తిరుమల నడకదారిలో భక్తులపై దొంగల దాడి..దోపిడికి యత్నం
Published
1 month agoon
Thieves attack devotees on Tirumala walkway : తిరుమల నడకదారిలో దోపిడి దొంగలు హల్చల్ చేశారు. అలిపిరి నడక మార్గంలో కర్నూల్కు చెందిన భక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దారి దోపిడీకి పాల్పడ్డారు. భక్తులు ప్రతిఘటించడంతో దొంగలు.. అడవుల్లోకి పారిపోయారు. దోపిడీపై 100కు భక్తులు ఫిర్యాదు చేయడంతో.. వెంటనే స్పాట్కు చేరుకున్నారు పోలీసులు. దుండగుల కోసం పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది గాలిస్తున్నారు.
పోలీసులు స్పందించకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని భక్తులు అంటున్నారు.
తాము గ్రూప్ గా ఫామ్ అయి రాళ్లు, కేకలు వేసుకుంటూ భయ పడుతూ వచ్చామని చెబుతున్నారు. పోలీసుల సహకారంతో తాము ఇక్కడి వరకు రాగలిగామని చెప్పారు.
షిర్డీకి వెళ్లే భక్తులకు గమనిక, దర్శనం కొంతమందికి మాత్రమే
సూపర్ కాప్స్.. బస్సులో పారిపోతున్న దొంగలను విమానంలో వెళ్లి పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
రథసప్తమి వేడుకలు, అరసవిల్లి..నిజరూపంలో దర్శనమిస్తున్న సూర్యభగవానుడు
చంద్రబాబుని తరిమికొట్టిన ప్రజలు, రోజా కామెంట్స్
ఎన్నికల్లో ప్రత్యర్థికి ఓట్లు వేయించారని..గ్రామ సేవకుడి కుటుంబంపై వైసీపీ నేతలు దాడి
తల్లేనా, బ్లేడ్తో కొడుకు తొడలపై దాడి