Home » Trending
Anand Mahindra : ఆపిల్ కొత్త వీఆర్ హెడ్సెట్ విజన్ ప్రోని ధరించిన వ్యక్తి స్కూటర్ లాంటి వెహికల్ నడుపుతున్నట్లుగా ఉన్న వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఇదే మన భవిష్యత్తు అంటే.. పీడకలే అవుతుందన్నారు.
కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే.
ఎంతమంది వస్తారో రండి. ఏం చేస్తారో చేయండి. మీ దమ్ము ఏంటో చూపించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొక్కగా ఉన్నప్పుడు నేను నీళ్లు పోశాను, ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను.
ప్రాజెక్టుల విషయంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చిలీలో చెలరేగిన కార్చిచ్చు ఆగడం లేదు.. ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటికే 99 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. c
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ..
ఆర్బీఐ నిర్ణయంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సంక్షోభంపై పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ స్పందించారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ ఇవాళ్టి నుంచి విశాఖపట్టణం వేదికగా ప్రారంభం కానుంది.
2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ను గురువారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఈరోజు ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణాల్లో