బాబూ పోలవరం శ్వేత పత్రం ఏది : ఉండవల్లి సవాల్ 

పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.  గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు పలు శ్వేతపత్రాలను విడుదలు చేయటం తెలిసిందే. ఈ క్రమంలో  చంద్రబాబు వరుసపెట్టి విడుదల చేస్తున్న

  • Published By: veegamteam ,Published On : January 2, 2019 / 09:48 AM IST
బాబూ పోలవరం శ్వేత పత్రం ఏది : ఉండవల్లి సవాల్ 

పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.  గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు పలు శ్వేతపత్రాలను విడుదలు చేయటం తెలిసిందే. ఈ క్రమంలో  చంద్రబాబు వరుసపెట్టి విడుదల చేస్తున్న

రాజమండ్రి : పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.  గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు పలు శ్వేతపత్రాలను విడుదలు చేయటం తెలిసిందే. ఈ క్రమంలో  చంద్రబాబు వరుసపెట్టి విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని..శ్వేతపత్రంలో వెల్లడించిన ఎల్‌ఈడీ బల్బుల కాంట్రాక్టులో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఇన్నింటిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమని ఉండవల్లి అరుణ్ కుమార్ సవాలు విసిరారు.