Home » విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న బంగారం,వెండి స్వాధీనం
Published
1 month agoon
విజయవాడలో ఆదివారం ఉదయం భారీగా బంగారం పట్టుబడింది. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని విజయవాడ పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం బందరు రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తండగా ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 1.74 కిలోల బంగారం, 1.4 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న నలుగురు వ్యక్తలు సరైన ఆధారాలు చూపించలేక పోవటంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు మధ్యప్రదేశ్, రాజస్థాన్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
వెనక్కి తగ్గిన ఎస్ఈసీ నిమ్మగడ్డ, ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి భారీ ఊరట
రూ.లక్ష శాలరీ.. భారీగా జీతాలు పెంచిన జగన్ ప్రభుత్వం
స్కూల్ కెళ్లి చదువుకోమన్నారని బాలుడు ఆత్మహత్య
మృతదేహానికి కూడా పెన్షన్, గ్రామ వాలంటీర్ అత్యుత్సాహం
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు కుట్ర
యాంకర్ పోస్టు ఇప్పిస్తానని రూ.25లక్షలు కొట్టేసిన మాయగాడు