Home » Latest
ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Lok Sabha Election 2024: సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఓ ఎత్తు అయితే..కేరళలో మాత్రం ఆసక్తికరంగా మారాయి. 20 ఎంపీ సీట్లున్న కేరళలో ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని భావిస్తోంది బీజేపీ. అందుకోసం అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్నింటిలో జాగ్రత్తలు తీసుక�
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో
వైఎస్ఆర్, జగన్ లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలో వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని జగన్ అన్నారు.
సూర్యాపేట, వరంగల్, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11మంది మృతి చెందగా.. పలువురు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఓ రైటర్ జాబ్ చేయకుండానే సినీ పరిశ్రమలో కష్టాలు పడుతూ మరీ ఇంటికి శాలరీ పంపించారట.
సలార్ సినిమాలో క్లైమాక్స్ లో ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్స్ చూసి పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
తాజాగా శ్రీలీల తమిళ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
నాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నేను చేసిన అభివృద్ధిపై బుక్ లెట్స్ కొట్టించాం. మూడేళ్లలో 12 కోట్ల నిధులు తీసుకొచ్చానని బండి సంజయ్ చెప్పారు.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ జట్టు 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ సమయంలో రషీద్ ఖాన్, సాయి కిషోర్ క్రీజులో ఉన్నారు.