Home » Crime
దీంతో ఆ కేక్ తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు. బాలిక మౌన్వి చనిపోయింది.
ఈ దారుణం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఝులావర్ జిల్లాలోని అక్లెరా పట్టణంలో ఓ యువకుడి వివాహ వేడుకకు హాజరైన శనివారం రాత్రి 10 మంది స్నేహితులు మారుతీ వ్యాన్ లో అక్లెరాకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాప చనిపోయింది.
ఎట్టకేలకు ఏటీఎం నగదు దోచుకెళ్లిన నిందితులను ప్రకాశం పోలీసులు పట్టుకున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టేసుకున్నారు.
ఈ కేసులో రఘబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు.
Bhuvanagiri School : భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేకించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ (NCSC ) బృందాన్ని కేంద్రం ఆదేశించింది.
పరీక్షలు రాసి కాలేజీ బయటకు వచ్చిన నేహపై అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు ఫయాజ్. తీవ్ర గాయాలతో స్పాట్లోనే ఆమె ప్రాణాలు విడిచింది.
డబ్బు లేదని, కొడుకు జైలుకు వెళ్తాడనే మనస్తాపంతో ఉరేసుకుని ఆ బాలుడి తల్లి సూర్య కుమారి (35) బలవన్మరణానికి..
ఈ కేసుతో సతీశ్ కు సంబంధం లేదన్న లాయర్ సలీమ్.. సతీశ్ కు న్యాయం జరిగేలా చూస్తానన్నారు.