రాష్ట్రంలో అభివృద్ది జరగలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.