స్టార్ హీరోయిన్ త్రిష 1999లో 'జోడి' తమిళ సినిమాలో సపోర్టింగ్ రోల్‌తో వెండితెరకు పరిచయమైంది. 

3ఏళ్ళ తరువాత హీరో సూర్య 'మౌనం పెసియాదే' సినిమాతో హీరోయిన్‌గా మొదటి సినిమా చేసింది.

తెలుగులో హీరో తరుణ్ 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో పరిచయమైనా.. ప్రభాస్ 'వర్షం' సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. 

ఇటీవలే పొన్నియన్ సెల్వన్‌తో పాన్ ఇండియా సక్సెస్ కూడా అందుకుంది.

ఈ ఏడాదితో ఈ భామ హీరోయిన్‌గా 20 ఏళ్ళు పూర్తీ చేసుకుంది. అయినా ఆమె అందం మాత్రం చెక్కు చెదర లేదు.