2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశంలో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని అనేక కీలక రాష్ట్రాల్లో జరగనున్న ఈ ఎన్నికలు.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్‭గా చెప్పుకోవచ్చు. మరి ఇంతటి కీలకమైన ఈ ఎన్నికలు.. ఏయే రాష్ట్రంలో ఏయే నెలలో జరగనున్నాయో తెలుసుకుందామా?

త్రిపుర - ఫిబ్రవరి

మేఘాలయ - ఫిబ్రవరి

నాగాలాండ్ - ఫ్రిబ్రవరి

మే - కర్ణాటక

నవంబర్ - ఛత్తీస్‭గఢ్

నవంబర్ - మధ్యప్రదేశ్

నవంబర్ - మధ్యప్రదేశ్

నవంబర్ - మిజోరాం

డిసెంబర్ - రాజస్థాన్

డిసెంబర్ - తెలంగాణ

జమ్మూ కశ్మీర్ ఎన్నికలు నిర్ణయించాల్సి ఉంది