మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్..

రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ఆడియన్స్‌ని అలరించగా..

ఇప్పుడు సెకండ్ రిలీజ్‌కి సిద్దమవుతుంది.

దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పనిలో పడ్డారు.

ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ప్రెస్ మీట్స్‌లో..

త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ..

తమ పడుచు అందాలతో అందర్నీ కట్టపడేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.