బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నటి 'శ్యామల'.

ఆ తరువాత సినిమాల్లో కూడా ఛాన్సులు అందిపుచ్చుకుంది.

ఇక తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-2లో ఎంట్రీ ఇవ్వడంతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ భామ.. తాజాగా క్రిస్మస్ సెలెబ్రేషన్స్ పిక్స్‌ని షేర్ చేసింది.