విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో రోజా..

దసరా మహోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ శ్రీ కనకదుర్గమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమ సమర్పించి, అమ్మవారిని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు ఏపీ మంత్రి రోజా.