ఒక టీస్పూన్ పసుపు, నల్ల మిరియాలు, తేనె కలిపిన మిశ్రమం తీసుకోవాలి.
రోజుకు కనీసం 2-3 సార్లు తులసి నీరు/టీ తాగాలి.
ఉసిరి, పైనాపిల్, నిమ్మ, కివీ మొదలైన పుల్లటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఒక లీటర్ నీటిలో 7-8 తులసి ఆకులు..
ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు..
ఒక టీస్పూన్ చొప్పున వాము, మెంతులు, పసుపు..
4-5 నల్ల మిరియాలు వేసి మరిగించండి.
ఉదయాన్ని నిద్రలేవగానే ఈ మిశ్రమాన్ని తాగండి.
స్నానం చేసేందుకు, తాగేందుకు చల్ల నీటిని ఉపయోగించొద్దు.