బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్..
తాజాగా 'మిమీ' సినిమాతో నేషనల్ అవార్డు అందుకుంది.
అలాగే ఈ దసరాకి 'గణపథ్'తో ఆడియన్స్ని పలకరించింది.
ఇక ఈ దసరా సందర్భంగా కృతిసనన్..
చీరలో ఫోటోషూట్ చేసి మెస్మరైజ్ చేస్తుంది.
ఈ పిక్స్ని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.