బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్..

తాజాగా 'మిమీ' సినిమాతో నేషనల్ అవార్డు అందుకుంది.

అలాగే ఈ దసరాకి 'గణపథ్'తో ఆడియన్స్‌ని పలకరించింది.

ఇక ఈ దసరా సందర్భంగా కృతిసనన్..

చీరలో ఫోటోషూట్ చేసి మెస్మరైజ్ చేస్తుంది.

ఈ పిక్స్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.   

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.