బాలీవుడ్ బ్యూటీ షిర్లీ సేఠియా..

పాప్ సింగర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

2020లో హిందీ మూవీ 'మస్కా'తో యాక్టింగ్ డెబ్యూట్ చేసింది.

2022లో నికమ్మ మెయిన్ హీరోయిన్‌గా చేసింది.

ఈ మూవీ తెలుగు హిట్ మూవీ MCA కి రీమేక్.

ఇక టాలీవుడ్‌కి నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి'తో ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా ఈ భామ ఒక మ్యాగజిన్ కవర్ పేజీ కోసం..

కెమెరా ముందు అదిరిపోయే ఫోజులిచ్చి అదరగొట్టింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.