బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్..

సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో..

కుర్రాళ్ళని మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా ఈ భామ గాగ్రా చోళీలో..

పరువాలు ఒలికిస్తూ ఫోటోషూట్ చేసింది.

ఆ పిక్స్‌ని తన ఇన్‌స్టాలో షేర్ చేయగా..

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

గాగ్రా చోళీలో సన్నీ సోయగాలు చూసిన..

అభిమానులు ఫిదా అవుతున్నారు.