హిందీ బిగ్‌బాస్ షోతో పాపులారిటీని సంపాదించుకున్న బాలీవుడ్ సీరియల్ నటి 'తేజస్వి ప్రకాష్'.

పలు వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోల్లో కూడా నటించిన ఈ భామ ప్రస్తుతం నాగిని-6 లో నటిస్తుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మగవారి పై ఆధారపడే ఆడవాళ్లు మూర్ఖులు అంటూ వ్యాఖ్యానించింది.

'ఆర్ధిక సాయం, సలహాల కోసం మగవాళ్ల మీద ఆధారపడకండి. ఒక మహిళగా, తల్లిగా, చెల్లిగా, భార్యగా ప్రతి ఒక్కరికి స్వతంత్ర ఆలోచనా శక్తి ఉండాలి' అంటూ వెల్లడించింది.