అరటిపండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది.
ఎముకలు, దంతాలకు చాలా మంచిది.
శరీర కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అరటి పండులో ఉండే పోషకాలు ఆస్తమా, అధిక రక్తపోటు, క్యాన్సర్ నివారణలో తోడ్పడుతాయి.
కిడ్నీల ఆరోగ్యానికి కూడా అరటిపండు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
వారానికి రెండు, మూడు అరటిపండ్లు తినాలి.
అరటిపండులో పీచుపదార్థం మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి మంచిది.
కడుపు నిండిన భావన కలిగించి, ఆకలిని తగ్గిస్తుంది.
అరటి పండు పేగులను ఉత్తేజపరుస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది.