ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన జీ–20 సన్నాహక సమావేశంలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరయ్యారు. పలు సూచనలు చేశారు.