భారత ఎన్నికల చరిత్రలో సరికొత్త ఘట్టం
పంజాబ్ ఎన్నికల్లో తొలిసారి
ఓటేసిన అవిభక్త కవలలు
సోహ్నా సింగ్, మోహ్నా సింగ్ జననం
2003 జూన్లో ఢిల్లీలో
18 ఏళ్లు నిండటంతో ఓటు హక్కు
ఒకే శరీరంతో ఉన్నా ఇద్దరినీ
వేర్వేరుగా గుర్తించిన ఈసీ
అవిభక్త కవలలు ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
ఒకరి ఓటు మరొకరికి కనిపించకుండా నల్ల కళ్లద్దాలు
ఓటింగ్ను వీడియోగ్రఫీ చేసిన అధికారులు