భారత ఎన్నికల చరిత్రలో సరికొత్త ఘట్టం

పంజాబ్‌ ఎన్నికల్లో తొలిసారి

 ఓటేసిన అవిభక్త కవలలు

సోహ్నా సింగ్‌, మోహ్నా సింగ్‌ జననం

2003 జూన్‌లో ఢిల్లీలో

18 ఏళ్లు నిండటంతో ఓటు హక్కు 

ఒకే శరీరంతో ఉన్నా ఇద్దరినీ

 వేర్వేరుగా గుర్తించిన ఈసీ 

అవిభక్త కవలలు ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు 

ఒకరి ఓటు మరొకరికి కనిపించకుండా నల్ల కళ్లద్దాలు 

ఓటింగ్‌ను వీడియోగ్రఫీ చేసిన అధికారులు