తొలిసారిగా ఓటు వేసిన అవిభక్త కవలలు

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన అవిభక్త కవలలు

అవిభక్త కవలలైన సోహ్నా సింగ్‌, మోహ్నా సింగ్‌..

ఒకే శరీరంతో ఉన్న ఈ సోదరులకు వేర్వేరుగా ఓటుహక్కు

సోహ్నా, మోహ్నాలను వేర్వేరు ఓటర్లుగా పరిగణించిన ఈసీ

రెండు వేర్వేరు ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డులను అందజేశారు

ఒకరి ఓటు మరొకరికి కనిపించకుండా వారిద్దరికీ నల్ల కళ్లద్దాలు

అవిభక్త కవలల ఓటింగ్‌ను ప్రత్యేకంగా తీసుకున్న అధికారులు

సోహ్నా, మోహ్నాలను తల్లిదండ్రులు వదిలేశారు

అమృత్‌సర్‌లోని అనాథ శరణాలయం దత్తత తీసుకుంది