ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. రోజురోజుకీ మ్యుటేషన్లు చెందుతూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.

కొవిడ్ టీకా రెండు డోసులు అందించగా.. మూడో బూస్టర్ డోసు కూడా  అందించే అవకాశం..

ఈ నేపథ్యంలో భారత్ కూడా కొవిడ్ బూస్టర్ డోసును ఇవ్వనన్నట్టు ప్రకటించింది.

ఈ డోసు అందరికి కాదని స్పష్టం చేసింది.

ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు పెరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే?

జనవరి 10, 2022 నుంచి కోవిడ్-19 precautionary dose దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది.

బూస్టర్ షాట్‌లకు అర్హత : జనవరి 10 నుంచి నిర్వహించే  మోతాదుకు హెల్త్‌కేర్ ఫ్రంట్‌లైన్ వర్కర్లు అర్హులు..

ఈ బూస్టర్ డోసును వయస్సు 60 ఏళ్లు పైబడిన పౌరులు పొందవచ్చు. వైద్యుడు సలహా మేరకు comorbidities పొందవచ్చు.

ఏయే పత్రాలు అవసరమంటే? : సీనియర్ సిటిజన్లు బూస్టర్ డోసుకు అర్హత పొందాలంటే.. అనారోగ్య సమస్యలకు వైద్య ధృవీకరణ పత్రాన్ని చూపించాలి.

రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది.

స్కాన్ చేసి CoWIN పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవచ్చు లేదా వ్యాక్సినేషన్ సెంటర్‌లో ఉత్పత్తి చేయవచ్చు.

వ్యాక్సిన్ రెండవ డోస్ మోతాదు తర్వాత మూడో డోస్ మధ్య గ్యాప్  9 నుంచి 12 నెలలు..