ఈ వ్యాధి వస్తే.. దగ్గినా ఎముకలు విరిగిపోతాయి!
ఆస్టియోపోరోసిస్ జబ్బు వస్తే ఎముకలు బలహీనంగా మారుతాయి.
ఎంతలా అంటే కొన్నిసార్లు గట్టిగా దగ్గినా ఎముకలు విరిగిపోతాయి.
భారత్ లో 6.1 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
వీరిలో 80శాతం మంది మహిళలే.
ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం కాల్షియం శాతం తగ్గిపోవడం.
పలు జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు
విటమిన్ డీ, కాల్షియం, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.