ఎలాన్ మస్క్ సంస్థ టెస్లా నుంచి ఈ డిసెంబర్ లో స్మార్ట్ ఫోన్ విడుదల.

పై ఫోన్ పేరుతో ఈ మొబైల్ ను మార్కెట్ లోకి తెస్తున్న మస్క్.

6.7 అంగుళాల ఎల్ ఈడీ డిస్ ప్లే.

వెనుక 50 ఎంపీ కెమెరాలు మూడు.

ముందు 40 ఎంపీ కెమెరా.

5000 ఎంహెచ్ బ్యాటరీ.

ఈ ఫోన్ కోసం టెస్లా సొంతంగా ప్రాసెసర్ ను తయారు చేస్తోందని సమాచారం.

ఇది ఏ ఓఎస్ తో పని చేస్తుందో క్లారిటీ లేదు.

ధర రూ.70వేల నుంచి రూ.80వేలు ఉంటుందని అంచనా.