బాలీవుడ్ భామ  కియారా అద్వానీ..

రామ్ చరణ్‌తో మరోసారి కలిసి చేస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'.

ఈ దీపావళికి ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అవుతుంది.

ఆల్రెడీ లీక్‌తో 'జరగండి' అంటూ ఆడియన్స్ ప్లేలిస్టులో చేరిపోయారు.

ఇక దివాళీ సందర్బంగా కియారా అద్వానీ..

స్పెషల్ ఫోటోషూట్ చేసి షేర్ చేసింది.

ఆ పిక్స్‌లో కియారా లుక్స్ చూసిన నెటిజెన్స్.. 

ఖతర్నాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.