బాలీవుడ్ భామ
కియారా అద్వానీ..
రామ్ చరణ్తో మరోసారి కలిసి చేస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'.
ఈ దీపావళికి ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అవుతుంది.
ఆల్రెడీ లీక్తో 'జరగండి' అంటూ ఆడియన్స్ ప్లేలిస్టులో చేరిపోయారు.
ఇక దివాళీ సందర్బంగా కియారా అద్వానీ..
స్పెషల్ ఫోటోషూట్ చేసి షేర్ చేసింది.
ఆ పిక్స్లో కియారా లుక్స్ చూసిన నెటిజెన్స్..
ఖతర్నాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.