భాయ్ దూజ్ సెలబ్రేట్ చేసుకున్న సితార, గౌతమ్

ఉత్తర భారతదేశంలో భాయ్ దూజ్ గా చేసుకునే పండగని మన దగ్గర విదియ భోజనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజూ ఆడవాళ్లు తమ సోదరులకు తమ చేత్తో వండి పెడతారు.

ప్రస్తుతం ఫారిన్ లో చదువుతున్న మహేష్ తనయుడు గౌతమ్ ఇండియాకి రావడంతో సితార తన అన్నయ్యతో కలిసి భాయ్ దూజ్ సెలబ్రేట్ చేసుకొని, తనతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్ ఇలా క్యూట్ గా ఫోటోలు పెట్టడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.