పురాణాల్లో ప్రస్తావన ఉన్న వృక్షం పారిజాతం
శ్రీకృష్ణుడు ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించినట్లు పురాణాల కథనం
ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు అభివర్ణించారు
పారిజాతం ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
కడుపులో మంట, జలుబు, దగ్గు తగ్గిస్తాయి
శరీరంలోని నులిపురుగుల సమస్యను దూరం చేయడంలో సాయపడతాయి
గాయాలను నయం చేయడానికి తోడ్పడుతుంది
పారిజాతం ఆకులను నీటిలో మరిగించి..
వడగట్టి తాగితే కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలుగుతుంది