పసుపు కలిపిన పాలు రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరుతాయి.
పసుపు పాలలో యాంటీఆక్సీడెంట్లు ఉంటాయి.
అవి వయస్సు మళ్లిన ఛాయలు కనిపించకుండా చేస్తాయి
చర్మం మీద మొటిమలు, మచ్చలు
రాకుండా
కాపాడుతుంది.
చర్మం మీద ఉండే మృత కణాలను తొలగించి, చర్మం మెరిసేలా చేస్తుంది.
కళ్ల కింద వచ్చే నల్లని వలయాలను తొలగిస్తుంది.
ఎండ వేడికి వచ్చే టాన్ను తొలగిస్తుంది.
చర్మానికి మెరుపుదనాన్ని ఇస్తుంది.
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో పసుపు కలిపి తాగండి.
హాయిగా నిద్ర పడుతుంది.