పోలాండ్ లోకల్ ట్రైన్లో
హెబ్బా పటేల్..
కుమారి 21F సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన హెబ్బా పటేల్ ప్రస్తుతం పలు తెలుగు, తమిళ్ సినిమాలు, సిరీస్లలో నటిస్తోంది.
తాజాగా ఓ సినిమా షూట్ కోసం పోలాండ్ వెళ్లగా అక్కడ లోకల్ ట్రైన్లో ట్రావెల్ చేసింది
హెబ్బా పటేల్.
పోలాండ్ లోకల్ ట్రైన్లో నిల్చొని ట్రావెల్ చేస్తూ దిగిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ భామ.