హెబ్బా పటేల్ కుమారి 21F మూవీతో.. 

టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఆ సినిమాతో యూత్‌లో మంచి ఫేమ్ తెచ్చుకుంది.

ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ అండ్ స్పెషల్ సాంగ్స్ చేస్తున్న ఈ భామ..

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.

వరుస ఫోటోషూట్స్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

తాజాగా శారీలో సన్ సెట్ ఫోటోషూట్ చేసి..

నెటిజెన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంది.