దేశంలో అతిపెద్ద ఎక్స్ప్రెస్వే అయిన ముంబై-ఢిల్లీ ఎక్స్ప్రెస్వే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని అనుకుంటున్న ఈ ఎక్స్ప్రెస్వే మొదటిదశ అయిన ‘ఢిల్లీ-జైపూర్’ మార్గం ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎక్స్ప్రెస్వే విశేషాలేంటో చూద్దామా..